మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాలు నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కూడా ఎన్నో సినిమాల్లో నటించిన సంగతి తెలుస్తుందె. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నటనలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక అందులో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అయితే స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు.

 ప్రస్తుతం సినిమాలతో పాటు పలు యాడ్స్ చేస్తూ అందరహో అనిపిస్తున్నాడు. తాజాగా చిరంజీవికి సంబంధించిన ఒక యాడ్ మీడియో సోషల్ మీడియాలో ఓ రెంజులో ట్రెండ్ అవుతుంది. సాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు..సినిమాలతో పాటుగా యాడ్స్ లో కూడా పలకరిస్తారని తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఖైదీ 150' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా కొత్త యాడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ యాడ్ మీడియో నే నెట్టింట వైరల్ అవుతుంది.

 ప్రస్తుతం రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా వరుస సినిమాలు లైన్లో పెడుతూ బిజీగా ఉన్నాడు. అలాగే ప్రముఖ బ్యాండ్ బ్రాండ్ ఎంబాసిడర్ గా ఉన్నాడు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మెగాస్టార్ చిరంజీవి కూడా పని చేశాడు. అందులో భాగంగా టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో చిరంజీవి కంట్రీ డిలైట్ అనే పాల యాడ్ చేశారు. యాడ్ లో కూడా డ్యుయల్ రోల్ లో నటించి మెప్పించారు. చిరంజీవితో పాటు కమెడియన్ సత్యా కూడా నటించారు. ప్రస్తుతం ఈ యాడ్ నెట్ ఎంత ట్రెండ్ అవుతుంది. అది చూసిన నటిజండ్లు ఊరికే మెగాస్టార్ అయిపోరు కదా మినిమమ్ ఉంటది అని, వావ్ లుక్ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఆ యాడ్ ను చూసేయండి. ప్రస్తుతం ఈ వార్త నెట్టుంటే వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: