డబుల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిశ్రమ అవసరం లేదు. ఇక రీసెంట్గా సలార్ మూవీలో హీరోగా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా అందుకుంది. భారీ బడ్జెట్ నడుమ తీసిన ఈ సినిమా ప్రేక్షకులని బాగా అలరించింది. ఇక సలార్ 2 మూవీ కూడా రాబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీళ్ళు దర్శకత్వంలో తరికెక్కిన 'సలార్' బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటంతో సలార్-2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 ఐతే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. సలార్ 2 లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ వార్త గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికి, ప్రభాస్ మరియు మోహన్ లాల్ ఇద్దరూ స్క్రీన్ ను పంచుకునేందుకు ఆసక్తిగా ఉన్నారట. కాగా ఈ సీక్వెల్ లో నటిస్తున్న శృతిహాసన్, జగపతిబాబు, బాబీ సింహ, పృధ్విరాజ్ సుకుమారన్ మరియు శ్రియా రెడ్డి తిరిగి సెట్స్ పైకి రానున్నారు.

 అన్నట్లు, ఈ పార్ట్ 2 సినిమాకు 'శౌర్యాంగ పర్వం' అనే టైటిల్ను ఖరారు చేశారు. కాగా ఆ మధ్య 'సలార్ 2' సినిమా నిర్మాత విజయ్ కిరంగదూర్ కూడా మాట్లాడుతూ...'ఈ సినిమా పార్ట్-2 నీ త్వరగా పూర్తి చేసి..2025లో రిలీజ్ చేస్తామన్నారు. కాగా, పార్ట్-2 సినిమా 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' లా ఉండనుందని ఆయన తెలిపారు మొత్తానికి సలార్ 2 తో ప్రభాస్ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఇక ఈ మూవీ షూటింగ్ సెలవేగంగా జరుగుతుంది. ఇక పార్ట్-2 త్వరలోనే రిలీజ్ కాబోతుంది.ఇక సలార్ రీసెంట్గా కల్కి మూవీలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: