ఏంటి ఆ హీరోయిన్ కి నిజంగానే విక్టరీ వెంకటేష్ మత్తు మందు ఇచ్చి ఆ పని చేశాడా.. దీన్ని దగ్గరుండి చూసినా ఆ వ్యక్తి ఈ విషయం మొత్తం రామానాయుడు కి చెప్పేసారా.. ఇంతకీ ఎలాంటి మచ్చలేని వెంకటేష్ పై ఇలాంటి రూమర్ ఎందుకు వచ్చింది..నిజంగానే ఇది జరిగిందా అనే సంచలన నిజం ఇప్పుడు తెలుసుకుందాం.. కలియుగ పాండవులు మూవీతో తెలుగు చిత్ర సీమ పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ది లెజెండరీ నిర్మాత రామానాయుడు తనయుడు విక్టరీ వెంకటేష్ ఇప్పటివరకు ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. ఇక వెంకటేష్ తన జనరేషన్ హీరోలందరిలో ఎక్కువ శాతం హిట్ పర్సంటేజ్ ఉన్న హీరోగా మంచి గుర్తింపు ఉంది.అయితే అలాంటి వెంకటేష్ ఓ హీరొయిన్ కి మత్తుమందు ఇచ్చి అలాంటి పని చేయడం మరో వ్యక్తికి నచ్చలేదట. అయితే హీరోయిన్ కి మత్తుమందు ఇచ్చి సెక్స్ చేయడం అంటే చాలా మంది ఇది నిజమే అనుకుంటారు. కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే.ఎందుకంటే ఇది ఓ సినిమా లోని సన్నివేశం.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. విక్టరీ వెంకటేష్ హీరోగా చేసిన కూలి నెంబర్.1 సినిమా అందరూ చూసే ఉంటారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ టబూ హీరోయిన్ గా చేసింది. అయితే ఈ సినిమాలో టబు ని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్న వెంకటేష్ ఆ తర్వాత టబు తల్లి పాత్రలో చేసిన నటి శారద సహాయం తీసుకుని మత్తుమందు ఇచ్చి ఆమెతో శోభనం చేసుకుంటారు. అయితే ఇలా చేయడం నాకు అస్సలు నచ్చలేదంటూ ఓ వ్యక్తి ఓపెన్ గానే నిర్మాత రామానాయుడు కి చెప్పేసారట  ఇక ఆయన ఎవరో కాదు ప్రముఖ ఎడిటర్ మార్తాండ్.కే.వెంకటేష్..

అయితే ఈ సినిమా షూటింగ్ అయిపోయాక స్పెషల్ షో చూసి  ఇందులో మీకేం నచ్చింది అని చాలామందిని రామానాయుడు ఓ స్లీప్ పై రాసి ఇవ్వమన్నారట. కానీ మార్తాండ్ కే వెంకటేష్ ను మాత్రం మీకు ఈ సినిమాలో ఏది నచ్చలేదు అని అడిగారట.దానికి వెంకటేష్ హీరో వెంకటేష్ అలా మత్తుమందు ఇచ్చి టబుతో శోభనం చేసుకోవడం నాకు ఏమాత్రం నచ్చలేదు.ఒక స్టార్ హీరో ఇలా చేస్తే ప్రేక్షకుల్లో ఇది నెగిటివ్ ఫీలింగ్ కి దారి తీస్తుంది అని ధైర్యంగా చెప్పారట.దీంతో మార్తాండ్ కే వెంకటేష్ చెప్పిన విషయానికి ఫిదా అయినా రామానాయుడు చాలా సినిమాల విషయంలో ఆయన అభిప్రాయాన్ని తీసుకునే వారట.అలా ఎడిటర్ మార్తాండ్. కే. వెంకటేష్ రామానాయుడు మనసు గెలుచుకున్నారట

మరింత సమాచారం తెలుసుకోండి: