అడవి శేష్ మొట్టమొదటిగా ఇండస్ట్రీలోకి మేజర్ అనే మూవీతో అడుగు పెట్టాడు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా అందుకుంది. అడవి శేష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అడవి శేష్ చాలా సినిమాల్లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. మంజూర్, క్షణం, ఎవరు, గూఢచారి ఇలాంటి సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో నటించాడు ఈయన. రీసెంట్ గా హిట్ మూవీలో హీరోగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టును కూడా అందుకుంది. అడవి శేష్ సరసుమ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించినది. టాలీవుడ్ లో కండెంట్ ఉన్న సినిమాలను చేస్తూ సక్సెస్ సాధిస్తున్న హీరో అడవి శేష్, ప్రస్తుతం చాలా సెల్ క్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన రెండు సినిమాలను అధికారికంగా అనౌన్స్ చేయటంతో పాటు వాటి షూటింగ్ను కూడా స్టార్ట్ చేశాడు. అయితే, ఈ హీరో తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని రివిల్ చేశాడు. 2025 సంవత్సరంలో ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్నట్లు అడవి శేష్ తెలిపాడు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అడవి శేష్ వంటి యాక్టర్ నుంచి ఇలా ఒక్క సంవత్సరంలో మూడు సినిమాలు వస్తున్నాయి అంటే సినీ వర్గాల్లోనూ అంచనాలు పెరిగిపోయాయి. అయితే, ఈ మూడు సినిమాలు ఏమిటా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇక అడవి శేష్ ఇప్పటికే 'గూఢచారి 2' చిత్రంలో నటిస్తుండగా, ఆయన మరో సినిమాగా 'డెకాయిట్' రానుంది. వీటితో పాటు అడవి శేష్ 'హిట్-3' లో కూడా ఉంటాడనే టాక్ వినిపిస్తోంది. మరి అడవి శేషు నుంచి రాబోయే మూడు రిలీజ్ లు బాక్స్ ఫీస్ దగ్గర ఎలాంటి విజయాలను అందుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: