తెలుగు సినీ పరిశ్రమ లో మంచి గుర్తింపు కలిగి న దర్శకుల లో త్రివిక్రమ్ శ్రీనివాస్ , శేఖర్ కమ్ముల కూడా ఉంటారు . వీరిద్దరూ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి వాటి లో చాలా మూవీ లలో మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులు గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు . ఇక పోతే వీరిద్దరూ మధ్య ఒక చిన్న దగ్గర పోలిక ఉంది . అది ఏమిటి అనుకుంటున్నా రా ..? దాని గురించి తెలుసు కుందాం.

తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కువ శాతం హీరోయిన్స్ ను రిపీట్ చేస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఈయన సమంత హీరోయిన్గా నటించిన మూడు సినిమాలకు దర్శకత్వం వహించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటగా సమంత హీరోయిన్గా అత్తారింటికి దారేది సినిమాను తెరకెక్కించాడు. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి , అఆ సినిమా విరి కాంబినేషన్లో వచ్చాయి. ఈ మూడు మూవీలు కూడా మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ తర్వాత పూజ హెగ్డే తో రెండు సినిమాలు చేశాడు. మొదటగా అరవింద సమేత ఆ తర్వాత అలా వైకుంఠపురంలో సినిమాలు బీరుకాంలో వచ్చాయి. 

ఇకపోతే శేఖర్ కమ్ముల కూడా హీరోయిన్లను ఎక్కువ శాతం రిపీట్ చేస్తూ ఉంటాడు. ఈయన కమిలిని ముఖర్జీ హీరోయిన్గా అనేక సినిమాలను రూపొందించాడు. ఈ మధ్యకాలంలో సాయి పల్లవి తో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. శేఖర్ కమ్ముల , సాయి పల్లవి హీరోయిన్గా మొదట ఫిదా మూవీ ని తెరకెక్కించాడు. ఆ తర్వాత లవ్ స్టోరీ మూవీ ని రూపొందించాడు. ఇలా వీరిద్దరు కూడా ఎక్కువ శాతం హీరోయిన్లను రిపీట్ చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: