ఒకప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీల సైతం ఈమధ్య చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అలా ఒకప్పటి టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ దక్షిణాది సినీ ఇండస్ట్రీలోని బాగా వేసి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అందం అభినయం ఉన్నప్పటికీ ఎందుకో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకోలేకపోయింది. దీంతో చివరికి ఈ ముద్దుగుమ్మ ఇతర హీరోయిన్ల లాగానే వివాహం చేసుకొని అభిమానులకు ఒకసారిగా షాక్ ఇచ్చింది. గడిచిన మూడు సంవత్సరాల క్రితం ఒక నేవీ ఆఫీసర్ని వివాహం చేసుకుంది అందాల ముద్దుగుమ్మ శ్రద్ధా ఆర్య.



2007లో గొడవ సినిమాతో మొదటిసారిగా  శ్రద్ధా ఆర్య సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో అందం అభినయంతో మంచి మార్కుల సంపాదించుకున్న ఆ తర్వాత రోమియో, కోతి ముఖ తదితర చిత్రాలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. తమిళ సినీ ఇండస్ట్రీలో కూడా 2006 లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్లో నిశ్శబ్ద అనే చిత్రంలో కూడా నటించింది శ్రద్ధా ఆర్య తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపుగా వెళ్లి అక్కడ పలు సీరియల్స్ లో కూడా నటించింది. డ్రీమ్ గర్ల్, కుండలి భాగ్య తదితర సీరియల్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ మంచి పేరుని సంపాదించుకున్నది.


శ్రద్ధా ఆర్య 2021లో నవంబర్లో రాహుల్ నాగల్ అనే ఒక నేవి ఆఫీసర్ ని వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఒక పండంటి బిడ్డకు త్వరలోనే జన్మనివ్వబోతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న శ్రద్ధా ఆర్య అభిమానులకు ప్రెగ్నెంట్ ఫోటోలను షేర్ చేసి ఒక్కసారిగా అందరికీ సడన్ షాక్ ఇచ్చింది. పింక్ కలర్ శారీలో యూత్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది శ్రద్ధా ఆర్య. ఈ ఫోటోలు చూసిన పలువురు అభిమానులు ముందుగానే కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తూ ఉండగా మరి కొంతమంది షాక్ అవుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: