మంచు మోహన్ బాబు నట వారసులక టాలీవుడ్లో అడుగుపెట్టిన ఆయన కొడుకులు విష్ణు , మనోజ్ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడంలో ఫేల్‌\య్యారు. ఇదే క్రమంలో ఆయన కూతురు మంచు లక్ష్మి కూడా అడపా దడప్ప సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో అడిగి పెట్టింది. అలాంటి మంచు లక్ష్మి గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. చిత్ర పరిశ్రమలో ఎంతోమంది నటీనటులు విడాకులు తీసుకున్ని విడిపోయారు. అలానే మంచు లక్ష్మి కూడా తన భర్తకు విడాకులు ఇచ్చారు. ఇదే క్రమంలో మంచు లక్ష్మి మొదటి భర్త గురించి .. పెళ్లి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఆమె చదువుకునే రోజుల్లోనే తన కాలేజ్ స్నేహితుడైన ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలానే ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. తన ప్రేమను తండ్రి మోహన్ బాబు అంగీకరించలేదు.


 దాంతో ఆమెకు కోపం వచ్చి టూర్‌కు వెళుతున్నాను అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయి రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుంది. ఇంటిల్లో వారిని ఎదిరించి పెళ్లి చేసుకున్న మంచు లక్ష్మి కొద్దిరోజుల్లోనే విడాకులు తీసుకుంది. ఆ విడాకులు వెనక మోహన బాబు కుట్ర చేశారని అప్పట్లో అనేవారు. అయితే మంచు లక్ష్మి ప్రేమ పెళ్లికి మోహన్ బాబు అంగీకరించలేదు.. చెప్పినా వినకుండా ఆమె పెళ్లి చేసుకోవడంతో దాసరి నారాయణరావు వంటి వాళ్ళు మోహన్ బాబు - మంచు లక్ష్మి మధ్య పంచాయతీ కూడా చేశారు. ఇక ఆమె మొదటి భర్త పేరు లండన్ శ్రీనివాస్. పెళ్లయిన సమయంలో ఆయనకు ఎక్కడా ఉద్యోగం దొరకకుండా సంవత్సరం పాటు ఎన్నో ఇబ్బందుల పడేలా చేశారు మోహన్ బాబు.


ఆయన కుటుంబ సభ్యులను కూడా రౌడీలను పెట్టి బెదిరింర‌ని కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. ఆ బెదిరింపులు స‌హించలేని మంచు లక్ష్మి తండ్రితో ఏదో ఒకటి తేల్చుకుందామని ఇంటికి వచ్చిన మంచు లక్ష్మిని మళ్లీ ఇంటి నుంచి కాలు బయట పెట్టనివలేదు. ఎంత ప్రయత్నించినా మళ్ళీఎంత ప్రయత్నించినా మళ్ళీ ఆమె తన భర్త దగ్గరికి వెళ్ళలేక పోయింది. లండన్ శ్రీనివాస్ మొరపెట్టుకున్న ఎవరూ పట్టించుకోలేదు చివరికి తన భర్తకు ముప్పు ఉంది కాబట్టి ఆ వివాహంలో అర్థం లేదని తెలుసుకొని అతనితో విడిపోయింది. ఇండియాలో లేకపోతే మనసు మారుతుందని మోహన్ బాబు ఆమెను అమెరికా పంపించి థియేటర్ కోర్స్ నేర్పించారు అక్కడ కూడా ఒక సీరియల్ ఆర్టిస్ట్ తో ప్రేమలో పడింది ఆ విషయం తెలియగానే తీసుకువచ్చి ఆండ్రు శ్రీనివాస్ తో పెళ్లి జరిపించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: