ఒకప్పుడు ఎన్నో మంచి సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ గీతా కృష్ణ ప్రస్తుతం దర్శకత్వానికి స్వస్తి పలికి హీరో హీరోయిన్లపై,  డైరెక్టర్లపై ప్రొడ్యూసర్లపై క్యారెక్టర్ ఆర్టిస్టులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ పలు యూట్యూబ్ ఛానల్ లలో ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్లే టార్గెట్ అన్నట్లుగా ఈయన హీరోయిన్ల గురించి మాట్లాడే మాటలు చాలా వివాదాస్పదంగా కూడా ఉన్నాయి. ఎన్నో ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో హీరోయిన్ల గురించి అసభ్యంగా మాట్లాడారు గీతా కృష్ణ.అయితే తాజాగా ఈయన మాట్లాడిన మాటలు మరొక్కసారి వివాదాస్పదమయ్యాయి.ఆ హీరోయిన్లందరూ దుబాయ్ షేక్స్ బెడ్ రూమ్ కి వెళ్లి కోట్లు సంపాదిస్తున్నారు అంటూ ఈయన మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. గీతా కృష్ణ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. చాలామంది హీరోయిన్లు సమయం దొరికినప్పుడల్లా దుబాయ్ కి వెళ్తూ ఉంటారు. 

అయితే అలా దుబాయ్ కి వెళ్లడానికి కారణం దుబాయ్ షేక్స్ పక్కలోకి వెళ్లడానికే.ఇక అలా దుబాయ్ షేక్స్ పక్కలోకి వెళ్ళినందుకు ఒక్క రాత్రికి కోట్లకు కోట్ల డబ్బులు తీసుకుంటారు. ఇక ఈ హీరోయిన్లందరిని దుబాయ్ షేక్స్ పక్క  లోకి పంపడం కోసం ఒక పెద్ద ఏజెన్సీ నే పనిచేస్తుంది. వీరు అలా దుబాయ్ షేక్స్ బెడ్రూంలలోకి వెళ్తూ కోట్ల డబ్బు సంపాదిస్తున్నారు. కొంతమంది హీరోయిన్లు సినిమాలు చేయకపోయినా కూడా కోట్లకు కోట్ల డబ్బులు పోగు చేస్తారు.దానికి కారణం కూడా ఇదే..

నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను.హీరోయిన్స్ అందరూ దుబాయ్ కి వెళ్లడానికి కారణం దుబాయ్ షేక్ ల దగ్గర పడుకోవడానికి అంటూ బల్ల గుద్దినట్టు మరోసారి గీతాకృష్ణ హీరోయిన్ల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గీత కృష్ణ మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.దీంతో ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్స్ అవకాశాలు లేకపోయినప్పుడల్లా హీరోయిన్స్ దుబాయ్ కి వెళ్ళేది ఇందుకేనా అంటూ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: