టెక్నాలజీ పెరిగిపోయాక కొత్త కొత్త యాప్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్న మూమెంట్లో మనుషుల బిహేవియర్ కూడా మారిపోతుంది. ఒకప్పటికి ఇప్పటికి జనరేషన్  టెక్నాలజీ ఏవిధంగా మారిపోయిందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా చేతిలో మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉండటం తో మనిషికి మనిషికి సంబంధాలను తెంచేస్తుంది. ఒకపక్క టెక్నాలజీ పెరగడం మంచిదే.. ఏ విషయమైనా సెకండ్శ్ లో తెలుసుకోవచ్చు . కానీ ఏ విషయమైనా గబ్బు పట్టించడంలో కూడా ముందుగానే ఉంది ఈ సోషల్ మీడియా.


రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వార్త ట్రెండ్ అవుతుంది . ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని మహానటిగా ట్యాగ్ చేయించుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఒక హీరోయిన్ తో గొడవ పెట్టుకుంది అన్న వార్త హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . కీర్తి సురేష్ క్యారెక్టర్ చాలా మంచిది అంటూ వింటూ ఉంటాం. మరీ ముఖ్యంగా ఆమె చాలా సౌమ్యంగా మాట్లాడుతుంది అని కూడా చాలామంది ఆమెతో వర్క్ చేసిన వారు చెప్పుకొస్తూ ఉంటారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం కీర్తి సురేష్ పై కోపంతో ఆమె నెంబర్ ని కూడా బ్లాక్ చేసేస్తుందట.



అదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతుంది. ఆమె మరి ఎవరో కాదు తమన్నా.  ఎస్ ఇప్పుడు ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . తమన్నా - కీర్తి సురేష్ భోలళా శంకర్ అనే సినిమాలో కలిసి వర్క్ చేశారు . అంతేకాదు ఈ సినిమాలో వీళ్ళిద్దరూ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ సినిమా టైంలో వీళ్ళు మంచి ఫ్రెండ్స్ గా మారిపోయారు. అయితే ఇదే మూమెంట్లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ..తమన్నా ఆఫర్ ని ఎగరేసుకుపోయింది . బాలీవుడ్లో కీర్తి సురేష్ వర్క్ చేస్తున్న సినిమాల్లో ముందుగా హీరోయిన్ గా తమన్నాను అనుకున్నారట మేకర్స్.  తమన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ అడగటం. కీర్తి సురేష్ తక్కువ పారితోషకానికే ఆ పాత్రను యాక్సెప్ట్ చేయడంతో కీర్తి సురేష్ ఖాతాలో ఆ సినిమా పడ్డింది . ఈ విషయం తెలుసుకున్న తమన్నా.. కీర్తి పై కోపంతో ఆమె నెంబర్ కూడా బ్లాక్ చేసేసిందట . అంతేకాదు ఇప్పుడు బాలీవుడ్ పార్టీస్ లో కీర్తి సురేష్ ఎక్కడ కనిపించిన అసలు చూసి చూడనట్టు వెళ్ళిపోతుందట..!

మరింత సమాచారం తెలుసుకోండి: