దర్శక ధీరుడు రాజమౌళి త్రిబుల్ ఆర్ తర్వాత మహేష్ బాబుతో తన సినిమా ఉంటుందని ప్రకటించాడు. ఆ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని కూడా ఇప్పటికే రచయిత విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేశాడు. సంక్రాంతి తర్వాత ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానందుని కూడా అంటున్నారు. ఈ సినిమాను రాజమౌళి హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. అలాగే ఇందులో నటించే నటులు కూడా పాన్ ఇండియా నటులతో పాటు హాలీవుడ్ నటులు కూడా ఉండనున్నారు. అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు ప్రకారం ఈ సినిమాని కూడా జక్కన్న రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారట.


అలాగే మహేష్ లుక్ కూడా ఎవరు ఊహించిన విధంగా ఎంతో డిఫరెంట్ గా ఉంటుందని కూడా అంటున్నారు. మహేష్ కూడా రాజమౌళి సినిమా కోసం ఇప్పటికీ వర్కౌట్లు ప్రారంభించాడు.. అయిన లుక్ లో కూడా ఎంతో డిఫరెంట్ వచ్చింది. దీపావళి తర్వాత మహేష్ లుక్ ను కూడా రాజమౌళి కన్ఫామ్ చేయనున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఒకప్పటి సీనియర్ స్టార్ హీరోయిన్ నటించబోతుందని వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఆ నటి మరెవరో కాదు సీనియర్ హీరోయిన్స్ సిమ్రాన్..


గతంలో మహేష్ సిమ్రాన్ కాంబినేషన్లో యువరాజు సినిమా వచ్చింది .. ఇక ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. ఇప్పుడు రాజమౌళి సినిమాలో సిమ్రాన్ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుందనేది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. మొత్తానికి మహేష్ బాబు ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు ఆయనతో మళ్ళీ సినిమాలో నటించడం అనేది ఒక మంచి విషయమే. సిమ్రాన్ - మహేష్ బాబు ని మరో సారి ప్రేక్షకులు స్క్రీన్ మీద చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకోబోతోంది అనేది చూడాల్సి ఉంది. మహేష్ బాబు అలానే రాజమౌళి ఇద్దరూ కూడా పాన్ వరల్డ్ లో సత్తా చాటుకోవాలని చూస్తున్నారు. నిజానికి రాజమౌళి ఇప్పటిదాకా చేస్తున్న ప్రతి మూవీ కూడా ఒక సూపర్ డూపర్ సక్సెస్ గా నిలుస్తూ వచ్చింది. ఈ సినిమా ఎంతవరకు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంటుందో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: