లోకనాయకుడుగా భారతీయ సినీ చరిత్రలోనే తనుకుంటూ ప్రత్యేక పీజీ క్రియేట్ చేసుకున్న కమలహాసన్ పై ఇప్పటికి ఎన్నో వివాదాలు నడుస్తున్నాయి . లేడీ ఆర్టిస్టుల విషయంలో ఆయన కాస్త అసభ్యంగా ప్రవర్తిస్తాడ ని చాలా మంది హీరోయిన్లు చెబుతూ ఉంటారు . రీసెంట్గా కేరళలో హేమ కమిటీ రిపోర్ట్ సంచలనం సృష్టించిన కేరళ రాధిక కూడా కమలహాసన్ కి సంబంధించి సంచల కామెంట్లు చేసింది .


ఇలా ఒక రాధిక మాత్రమే కాదు ఎంతో మంది హీరోయిన్లు కమలహాసన్ తో నటించి అసౌకర్యంగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు . అయితే అలాంటి కమలహాసన్ ఓ హీరోయిన్ ని బలవంతంగా ముద్దు పెట్టుకున్నారట .  అసలు విషయం ఏమిటంటే శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ మనిషా కొయిరాల జంటగా వచ్చిన సినిమా భారతీయుడు .. ఈ సినిమా ఇప్పటి కీ ఇండస్ట్రీలో పెద్ద సెన్సేషన్ .. అయితే ఈ సినిమాకి సీక్వల్ గా వచ్చిన భారతీయుడు 2 మాత్రం డిజాస్టర్ గా మిగిలింది . అయితే భారతీయుడు సినిమాలో కమలహాసన్ కి జంటగా మనిషా కొయిరాలా నటించారు . ఈ సినిమా షూటింగ్ సమయంలో కమలహాసన్ కి మనిషా కొయిరాల ముద్దు పెట్టే సన్నివేశం ఉంటుంది . అయితే ఆ సన్నివేశం చేయడానికి హీరోయిన్ ముందుగా అసలు ఒప్పుకోలేదట .


దానికి కమలహాసన్ మాత్రం బలవంతం పెట్టి మనం చేసే సినిమాలో ఈ సీన్ హైలైట్ గా ఉంటుంద ని చెప్పడం తో చేసేదేమీ లేక మనిషా కూడా ముద్దు పెట్టడాని కి ఒప్పుకుందట . అయితే అది కూడా బలవంతం గానే . ఇక టెలిఫోన్ ధ్వనిలా అనే పాటలో  కమలహాసన్ మనిషా కొయిరాల ముద్దు పెట్టుకుని సన్నివేశం ఉంటుంది . అలా హీరోయిన్ కి ఇష్టం లేకపోయినా కమలహాసన్ మాత్రం వారిని బలవంతంగా పెట్టి మరి ముద్దు సన్నివేశాలు నటించే వారనే టాక్ కూడా ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉంది .

మరింత సమాచారం తెలుసుకోండి: