బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఇండియాకు గుడ్ బై చెప్పడానికి  రెడీ అయ్యాడా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ? బాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్న సల్మాన్ ఖాన్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ప్రాణభయం ఉంది. దీని నుంచి బయట పడడానికి సల్మాన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న అవి పలించడం లేదు. ఈ కండల వీరుడును ఆ గ్యాంగ్ సీరియస్ గానే టార్గెట్ చేసిందని జరుగుతున్న విషయాలు చూస్తుంటే అర్థమవుతుంది.  ఇక దీంతో సల్మాన్ ఖాన్ కు భయం మొదలైంది.. ఈ గ్యాంగ్ సభ్యులే బాబా సిద్దిఖీని కాల్చి చంపేశారు.. తన సినిమా షూటింగ్ లు కూడా అపేసి ఎక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండటానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నాడు.


అలాగే బిగ్ బాస్ షో కి హోస్ట్ గా ఉన్న సల్మాన్ ఖాన్ ఇప్పుడు తప్పుకొనే ఆలోచనలో ఉన్నాడని ప్రచారం కూడా జరుగుతుంది. రీసెంట్గా ఈ షోలో తన ప్రెస్ స్టేషన్ మొత్తం బయట పెట్టాడు ఈ షో కి గుడ్ బాయ్ చెప్పే ఛాన్స్ ఉందని బాలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలైంది. బిగ్ బాస్ సీట్లో కూడా భారీగాభద్రతను పెంచిన సరే సల్మాన్ కు ప్రాణభయం వెంటాడుతూనే ఉంది అనే విషయం అర్థమవుతుంది . వై క్యాటగిరి భద్రతను కేంద్రం కల్పించిన చంపారువెంటాడుతూనే ఉంది అనే విషయం అర్థమవుతుంది వై క్యాటగిరి భద్రతను కేంద్రం కల్పించిన బాబా సిద్దిఖీని చంపారు.. అదే భద్రత త‌న‌కు ఉంది.. దీంతో సల్మాన్ ఖాన్ వ్యక్తిగతంగా కూడా భద్రతని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు.


బుల్లెట్ ప్రూఫ్ కార్‌ని కూడా  దుబాయ్ నుంచి  తీసుకొస్తున్నారని ప్రచారం కూడా జరుగుతుంది.  అయినా సరే సల్మాన్ ఖాన్ ను వదిలి అవకాశం కనబడటం లేదని నిఘా వర్గాలు కూడా చెప్తున్నాయి. దీంతో సల్మాన్ ఖాన్ ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయో ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ మేరకు తన స్నేహితులతో చర్చలు కూడా జ‌రినట్టు తెలుస్తుంది.  అయితే కెనడాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు బలమైన టీం ఉంది. ఆ భయం కూడా సల్మాన్ కు ఉంది. దీనితో ఎక్కడ ఉంటే సేఫ్ అనే దానిపై సన్నిహితులతో చర్చిస్తున్నాడు. సినిమాలకు గుడ్ బై చెప్పడం లేదంటే… కొన్నాళ్ళు ఇండియాలో ఉండి షూట్ చేసుకుని వెళ్ళిపోవడం వంటివి చేయాలని భావిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: