ఈ మధ్యకాలంలో అక్కినేని ఫ్యామిలీ పై ఎలాంటి వార్తలు ట్రెండ్ అయ్యాయో మనం చూసాం. మరీ ముఖ్యంగా కొండా సురేఖ చేసిన సంచలన కామెంట్స్  తర్వాత అక్కినేని పరువు మొత్తం గంగలో కలిసిపోయింది . నిప్పులేనిదే  పొగరాదు ..మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల్లో ఎంతో కొంత నిజం ఉండనే ఉంటుంది . అయితే అక్కినేని నాగర్జున మాత్రం కొండ సురేఖ పై ఏకంగా 100 కోట్ల పరువు నష్టం దావా వేసి ఆమె మాట్లాడిన మాటల్లో నిజం లేదు అని ..వాస్తవమైతే ప్రూవ్ చేయమంటూ ఓపెన్ సవాల్ విసిరాడు. 


అయితే ఇది ఇలా ఉండగా నాగచైతన్య -శోభిత ధూళిపాళ్ల పెళ్లికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో హాట్ హాట్ ట్రెండ్ అవుతున్నాయి . అయితే నాగచైతన్య - అఖిల్ కారణంగా ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతూనే ఉంటాడు అక్కినేని నాగార్జున.  వీళ్ల పెళ్లి జరిగితే కనీసం సగం ట్రోలింగ్ నుంచైనా తప్పించుకోవచ్చు ..ఆ బాధల నుంచి విముక్తి కలుగుతుంది అని ఆశపడ్డారు అక్కినేని నాగార్జున.



అయితే శోభిత-నాగచైతన్య పెళ్లి జరిగిన ఆయనకు ఆ ఆనందమే ఉండదు. ఎందుకంటే అఖిల్ అక్కినేని పెళ్లి విషయం ఇంకా హాట్ టాపిక్ ట్రెండ్ అవుతూనే ఉంది.  అన్నకు పెళ్లి చేస్తే సరిపోతుందా ..? తమ్ముడికి కూడా చేయాలిగా.. అన్న స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటే ఆరేంజ్ లోనే అఖిల్ కూడా పెళ్లి చేసుకోవాలి . అయితే అఖిల్ సెకండ్ ఒపీనియన్ కే వెళ్లడం లేదు . శ్రేయ భూపాల్ ను ప్రేమించిన ఆయన నిశ్చితార్థం చేసుకొని ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకున్న విషయం తెలిసిందే.



తన లైఫ్ లో ఒకటే లవ్ ..అదే  శ్రేయ భూపాల్ . ఇక తన లైఫ్లో లవ్వే లేదు అంటూ ఆయన డిసైడ్ అయిపోయారట.  అందుకే అమల - నాగార్జున ఎన్నిసార్లు రెండో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన సైలెంట్ గా ఉండిపోతున్నాడు తెప్పిస్తే రెండో పెళ్లి చేసుకుంటాను అంటూ హామీ ఇవ్వట్లేదట . దీంతో  నాగచైతన్యకు  శోభిత కు పెళ్లి జరిగిన ఆ ఆనందమే లేకుండా పోతుంది నాగార్జునకి  అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి నాగచైతన్య విషయంలో తీసుకున్న బోల్డ్ నిర్ణయం అఖిల్ విషయంలో కూడా తీసుకుంటాడేమో నాగార్జున. కొందరైతే ఏ జన్మలో ఏ పాపం చేశాడొ ఇప్పుడు ఇలా బాధపడుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: