సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో నాగచైతన్య సమంత పేర్లు ఎలా మారుమ్రోగిపోతున్నాయో.. దానికి కారణం కూడా మనకు తెలిసిందే . ప్రాణం కన్నా ఇష్టంగా ప్రేమించుకున్న ఈ జంట పెళ్లి చేసుకుంది .పట్టుమంటు పది కాలాలు కూడా కాపురం చేసుకోకుండానే  విడాకులు తీసుకుంది . అసలు వీళ్ళు ఎందుకు విడాకులు తీసుకున్నారో ..? అన్నది పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్నగా అలాగే మిగిలిపోయింది . అటు సమంత ఇటు నాగచైతన్య దీనిపై రియాక్ట్ కాకపోవడంతో జనాలు వాళ్లకు నచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు .


కొంతమంది సమంతది తప్పు అంటుంటే మరి కొంతమంది కాదు కాదు నాగచైతన్యది తప్పు అని మరి కొంతమంది నాగార్జున అమలదే తప్పు అంటున్నారు . రీసెంట్గా మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు నాగచైతన్య సమంత డివర్స్ పై మరిన్ని అనుమానాలు తలెత్తేలా చేసింది . కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. త్వరలోనే నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకోబోతున్నారు . వీళ్ళు పెళ్లి తర్వాత ముంబైకి వెళ్లాలి అనుకుంటున్నారు అంటూ ఓ న్యుస్ బాగా ట్రెండ్ అయింది . అయితే నాగచైతన్య - సమంత కలిసి ఉన్నప్పుడు కలిసి ఒక ప్రాపర్టీ కొన్నారు . ఆ ఇంట్లోనే వాళ్ళిద్దరూ ఉండడానికి నిర్ణయించుకున్నారు. కానీ కొన్ని కారణాల చేత వీళ్లు విడిపోయారు .

 

అయితే నాగచైతన్య సమంత కలిసి కొన్న ప్రాపర్టీ ని ఇప్పుడు శోభిత ధూళిపాలపై పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాలనుకుంటున్నారట . అయితే నాగచైతన్య సమంత కలిసి కొన్న  ఈ ప్రాపర్టీ ఇప్పుడు సమంతకి దక్కే విధంగా ..తనే ఎక్కువ షేర్ పెట్టి ఈ ప్రాపర్టీ కొనింది అన్న డాక్యుమెంట్స్ తో లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలనుకుంటుందట . నాగచైతన్యకు లీగల్ నోటీసులు కూడా పంపాలి అంటూ డిసైడ్ అయ్యిందట . దీంతో సోషల్ మీడియాలో ఇది ఒక సంచలనంగా మారింది . సమంత కావాలనే కరెక్ట్ టైం చూసి కొట్టింది అని .. మరికొద్ది రోజుల్లో పెళ్లి అనగా నాగచైతన్య లీగల్ నోటీసులు పంపించాలి అనుకోవడం చాలా చాలా దారుణమని ..అక్కినేని ఫ్యాన్స్ అంటుంటే మరి కొంతమంది సమంత కష్టపడి కొనుక్కున్న ప్రాపర్టీ అది సమంతకి చాలా చాలా హక్కు ఉంటుంది అంటూ సమంతనే సపోర్ట్ చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: