ఇక మెగా ఫాన్స్ అయితే సినిమా నిర్మాత దిల్ రాజుయే.. ఆ పోస్టర్ ఫేక్ అని ఒప్పుకున్నారని సోషల్ మీడియా వేదికగా చర్చలు నడుస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటించింది. అలాగే తెలుగు అమ్మాయి అంజలి కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇక స్క్రీన్పై లేనప్పటికీ అద్భుతమైన వ్యక్తిత్వాన్ని చాటుకునే అతికొద్ది మంది హీరోల్లో చరణ్ ఒకరు. ఇటీవల మరోసారి రామ్ చరణ్, దిల్ రాజు శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై సినిమా తీయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా టాక్ జోరుగా వినిపించింది. ఈ క్రమంలో రామ్ చరణ్ టీమ్ స్పందించింది. ఆ వార్తలను ఖండిస్తూ క్లారిటీ ఇచ్చింది. దిల్ రాజుతో, రామ్ చరణ్ మరో సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. అది అంతా అబద్దం అని.. అందులో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక మెగా ఫాన్స్ అయితే సినిమా నిర్మాత దిల్ రాజుయే.. ఆ పోస్టర్ ఫేక్ అని ఒప్పుకున్నారని సోషల్ మీడియా వేదికగా చర్చలు నడుస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటించింది. అలాగే తెలుగు అమ్మాయి అంజలి కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇక స్క్రీన్పై లేనప్పటికీ అద్భుతమైన వ్యక్తిత్వాన్ని చాటుకునే అతికొద్ది మంది హీరోల్లో చరణ్ ఒకరు. ఇటీవల మరోసారి రామ్ చరణ్, దిల్ రాజు శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై సినిమా తీయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా టాక్ జోరుగా వినిపించింది. ఈ క్రమంలో రామ్ చరణ్ టీమ్ స్పందించింది. ఆ వార్తలను ఖండిస్తూ క్లారిటీ ఇచ్చింది. దిల్ రాజుతో, రామ్ చరణ్ మరో సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. అది అంతా అబద్దం అని.. అందులో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.