సాధారణంగా విక్టరీ వెంకటేష్ కి కోపం రాదు . ఎంత టఫ్ క్వశ్చన్స్ అడిగినా టఫ్ సిచువేషన్ లో నెట్టేసే  ప్రశ్నలు అడిగినా వెంకటేష్ కి కోపం రాదు . రీసెంట్గా "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా సక్సెస్ ఈవెంట్ లోను ఆయనను ఇబ్బందికర సిచువేషన్ లోకి నెట్టేసే ప్రశ్నలు చాలామంది అడిగారు . కానీ ఎక్కడ ఆయన తడబడకుండా చక్కగా ఆన్సర్ ఇస్తూ స్మైలీ గానే ప్రెస్ మీట్ ని కంప్లీట్ చేసేసారు.  రీసెంట్గా సోషల్ మీడియాలో వెంకటేష్ కి సంబంధించిన పలురకాల వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా చాలా సైలెంట్ గా తన పని తాను చూసుకో పోయే వెంకటేష్ ని ఓ హీరోయిన్ ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల బావినీర్లు తాపించింది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు .


హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ అందాల ముద్దుగుమ్మ "కత్రినా కైఫ్". వెంకటేష్ - కత్రినా ల కాంబోలో వచ్చిన సినిమా "మల్లీశ్వరి". ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే జనాలు ఎంత పగలబడి నవ్వుకుంటారు అనే విషయం అందరికీ తెలుసు.  కాగా సోషల్ మీడియాలో ఇప్పుడు మల్లీశ్వరి సినిమా షూట్ కి సంబంధించిన కొన్ని వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి.  కత్రినా కైఫ్ ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి షూటింగ్లో పాల్గొనేదట . కొన్ని కొన్ని సార్లు ఆలస్యంగా షూటింగ్ కి వచ్చేదట .



అంతేకాదు ఆ టైంలో సైతం వెంకటేష్ పైనే ఎక్కువగా సీన్స్ షూట్ చేసేలా ప్లాన్స్ మొత్తం మార్చేసేదట.  మరీ ముఖ్యంగా షూటింగ్ టైంలో వెంకటేష్ కి చుక్కలు చూపించేదట . తెలుగు రాదు తెలుగులో డైలాగ్ చెప్పడానికి వెంకటేష్ హెల్ప్ తీసుకునేదట.  అయితే వెంకటేష్ చెప్పిన పని మాత్రం అస్సలు చేయట . వెంకటేష్ చెప్పినా డైలాగ్ ని అలా కాకుండా వేరే మాడ్యులేషన్ లో చెప్పి అసలు డైలాగ్ కి ఉన్న మీనింగ్ ఏ మార్చేసేదట . అంతేకాదు షూటింగ్ టైంలో ఎక్కువగా ఫ్రెండ్స్ తో ఫోన్లో మాట్లాడుతూ ఉండడం.  చెప్పిన టైం కన్నా కూడా ఆలస్యంగా రావడం లాంటివి చేస్తూ వచ్చిందట . ఆ టైంలో ఆ హీరోయిన్ ని ఏమీ అనలేక మూవీ టీం  సైతం సైలెంట్ గా ఉండిపోయారట. ఫైనల్లీ సినిమా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్  అందుకుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: