![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/heroine954a8553-3e91-4c2f-acd7-231b0f0daebc-415x250.jpg)
మరి కొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతూ ఉండడం దానికి తగ్గట్టే సినిమాని బాగా ప్రమోట్ చేసుకుంటూ ఉండడంతో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని రకాల వార్తలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . నిజానికి ఈ తండేల్ సినిమాల్లో చందు మొండేటి ముందుగా ట్రెడిషనల్ హీరోయిన్ మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ని చూస్ చేసుకున్నారట . కీర్తి సురేష్ అయితే చాలా బాగుంటుంది . ఆప్ట్ గ్ గా సెట్ అవుతుంది అంటూ ఆమెకు కథ వినిపించగా ఆమె కొన్ని కొన్ని సీన్స్ నచ్చక వేరేగా మార్చండి అంటూ రిక్వెస్ట్ చేసిందట .
అయితే చందూ మండేటి ఎంతో ఇష్టంగా రాసుకున్న సీన్స్ ను మార్చడానికి ఇష్టపడలేదట . ఆ టైంలోనే అల్లు అరవింద్ సలహా మేరకు ఈ సినిమాలో సాయి పల్లవిని చూస్ చేసుకున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. మంచి సినిమాని మిస్ చేసుకున్నింది కీర్తి సురేష్ అంటూ జనాలు మండిపడుతున్నారు. ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ ఖాతాలో ఒక హిట్ కూడా పడలేదు అన్న సంగతి అందరికీ తెలిసిందే. బహుశా ఈ సినిమా చేసుంటే ఆమెకి హిట్ పడుండేది ఏమో..?