"తండేల్".. చందు మొండిటి దర్శకత్వంలో హీరోగా నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల నటించిన సినిమా . ఈ మూవీ కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయింది . ఈ సినిమా సెన్సేషనల్ హిట్ టాక్ అందుకుంది . సినిమాపై పాజిటివ్ రివ్యూలు ఎక్కువగా వినిపిస్తూ వచ్చాయి.  అదే విధంగా సినిమా పాజిటివ్ గా ఉంది కానీ ఎవరు ఊహించని విధంగా సాయి పల్లవి నటన కన్నా కూడా నాగచైతన్య నటన బాగుంది అని చెప్పడంతో జనాలు షాక్ అయిపోతున్నారు . అంతేకాదు ఓ రేంజ్ లో నాగచైతన్యను పొగిడేస్తున్నారు .


కాగా సాయి పల్లవి పర్ఫామెన్స్ కూడా బాగుందని .. ఆమె నెమలిలా డాన్స్ చేసేసింది అంటూ పోగిడేస్తున్నారు . ఇదే మూమెంట్లో సాయి పల్లవి ఒక బిగ్ పడా సినిమాలో ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది . అది కూడా పాన్ ఇండియా మూవీ కావడం గమనార్హం.  మనకు తెలిసిందే పుష్ప2  సినిమా తర్వాత సుకుమార్ ..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమాను తెరకెక్కించాలి అంటూ డిసైడ్ అయ్యారు. ఆల్ మోస్ట్ ఈ సినిమా కి సంబంధించిన అన్ని స్క్రిప్ట్ వర్క్స్ పూర్తి అయిపోయాయి.



ఈ సినిమాలో హీరోయిన్గా సమంత అంటూ ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్ అయిపోయారు . అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సాయి పల్లవిని తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  "తండేల్" సినిమాలో సాయి పల్లవి పర్ఫామెన్స్ చూసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారట మూవీ మేకర్స్.  ఆల్రెడీ సుకుమార్ కి సాయి పల్లవి అంటే ఓ ప్రత్యేక గౌరవం . లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ ఇచ్చింది కూడా ఆయనే . కాగా ఇదే మూమెంట్లో సాయి పల్లవి ని డైరెక్ట్ చేయాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు . ఫైనల్లి సుకుమార్ ఆ కోరిక తీర్చుకోపోతున్నాడు అంటున్నారు జనాలు.  దీంతో రామ్ చరణ్ - సాయి పల్లవి కాంబో సెట్ అయినట్లు అయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: