అయితే ఈ సినిమాని రిలీజ్ అయిన వెంటనే పైరసీ చేసిన విషయం తెలిసిందే. పైరసీపై తాజాగా అల్లు అరవింద్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ' నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్, ఓటీటీ చర్యల వలన కొన్ని ఏళ్లుగా సినిమా పైరసీ ఆగింది. కానీ గత రెండు నెలలుగా పైరసీ అనే పిశాచి మళ్లీ మొదలైంది. నెల నుండి అయితే ఇంకా ఎక్కువగా పెరిగింది. ఇటీవల దిల్ రాజు సినిమాను ఇలానే ఆన్ లైన్ లో విడుదల చేశారు. పైరసీని ఆపడానికి నిరంతరం ఫిల్మ్ ఛాంబర్ లు కష్టపడుతున్నాయి. కొందరు వాట్సప్ గ్రూపుల్లో లింకులను ఫార్వార్డ్ చేస్తున్నారు. అలాగే మిగితా సోషల్ మీడియా వాటిలలో కూడా పైరసీ లింక్స్ షేర్ చేస్తున్నారు. ఇలాంటివి చేస్తే సైబర్ క్రైమ్ దృష్టికి తీసుకెళ్లాం. వారిని అరెస్ట్ చేయిస్తాం, జైలుకి పంపిస్తాం జాగ్రత్త' అని వార్నింగ్ ఇచ్చారు.
అయితే ఈ సినిమాని రిలీజ్ అయిన వెంటనే పైరసీ చేసిన విషయం తెలిసిందే. పైరసీపై తాజాగా అల్లు అరవింద్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ' నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్, ఓటీటీ చర్యల వలన కొన్ని ఏళ్లుగా సినిమా పైరసీ ఆగింది. కానీ గత రెండు నెలలుగా పైరసీ అనే పిశాచి మళ్లీ మొదలైంది. నెల నుండి అయితే ఇంకా ఎక్కువగా పెరిగింది. ఇటీవల దిల్ రాజు సినిమాను ఇలానే ఆన్ లైన్ లో విడుదల చేశారు. పైరసీని ఆపడానికి నిరంతరం ఫిల్మ్ ఛాంబర్ లు కష్టపడుతున్నాయి. కొందరు వాట్సప్ గ్రూపుల్లో లింకులను ఫార్వార్డ్ చేస్తున్నారు. అలాగే మిగితా సోషల్ మీడియా వాటిలలో కూడా పైరసీ లింక్స్ షేర్ చేస్తున్నారు. ఇలాంటివి చేస్తే సైబర్ క్రైమ్ దృష్టికి తీసుకెళ్లాం. వారిని అరెస్ట్ చేయిస్తాం, జైలుకి పంపిస్తాం జాగ్రత్త' అని వార్నింగ్ ఇచ్చారు.