ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ జబ్బులతో బాధపడిపోతున్నారో గమనిస్తున్నాం.  మరి ముఖ్యంగా ఎప్పుడైతే హీరోయిన్ సమంత తాను మయోసైటిస్ అనే వ్యాధి గురించి బాధపడుతున్నాను అని చెప్పిందో అప్పటినుంచి స్టార్ సెలబ్రెటీస్ తమకున్న జబ్బును ఓపెన్ గా చెప్పుకోవడానికి జనాల దగ్గర నుంచి సలహా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ గా మారింది.  అది కూదా స్టార్ హీరోల భార్య ల కి సంబంధించి కావడంతో జనాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.


ఇప్పుడు ఈ వార్త చాలా చాలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తుంది.  ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే మహేష్ బాబు భార్య నమ్రత శ్రిరోధ్కర్ కి కూడా ఒక రేర్ డిసీజ్ ఉందట . ఆ కారణంగానే ఆమె బయట జనాలలో ఎప్పుడూ కూడా అలా కనిపించదట . ఈ జబ్బు అక్కినేని నాగార్జున భార్య అమలకు కూడా ఉంది అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది . చాలా మంది జనాలు షాక్ అయిపోయారు. ఒక స్టార్ సెలబ్రిటీకి ఇదేం జబ్బు అంటూ మండిపడ్డారు.



అమలకు బంగారం అంటే అస్సలు పడదు . ఆ కారణంగానే ఆమె బంగారం వేసుకోరు. రాషెస్ వచ్చేస్తాయ్ అని అంటూ ఓ న్యూస్ బయటకి వచ్చింది. అందుకే అమలా అంత సింపుల్ గా ఉంటుందట.  అయితే నమ్రత శిరోద్కర్ కి  సైతం అలాంటి ఒక డిసీస్ ఉందట.  ఆమెకు గోల్డ్ ఐటమ్స్ పడవట . అలా వేసుకుంటే ఆమెకు స్కిన్ మొత్తం రాషెస్ లా వచ్చి చాలా నల్లగా అయిపోతుందట.  ఇది చాలా రేర్ గా లేడీస్ లలో కనిపిస్తూ ఉంటుంది . అలాంటి లిస్టులో అమల - నమ్రత శిరోద్కర్ కూడా వస్తారు. ప్రజెంట్ మహేష్ బాబు - రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు.  త్వరలోనే ఈ సినిమా షూట్ కోసం ఆఫ్రికా అడవులకు వెళ్ళబోతున్నారు . అందుతున్న సమాచారం ప్రకారం అక్కడే నెల రోజులపాటు ఉండబోతున్నారట..!

మరింత సమాచారం తెలుసుకోండి: