![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/shruti-hassand4605da0-b545-4ed1-b36f-b275866dbe9a-415x250.jpg)
దీనికి అసలు కారణం లోకేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం లేదు డైరెక్టర్ గానే కంటిన్యూ అయ్యారు .. అయితే ఆయన సినిమాల్లో మాత్రం శ్రుతికి మంచి అవకాశాలు వస్తున్నాయి .. ప్రెసెంట్ లొకేషన్ రజనీకాంత్ తో కూలీ తెర్కేకిస్తున్నాడు .. ఇక ఈ సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .. ఈ సినిమా కోసం శృతిహాసన్ కూడా అంతే ఇష్టంగా ఎదురుచూస్తుంది. ఇక ఈ సినిమాలో శృతి ఏ పాత్ర చేశారో చూడడానికి ఆమె అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .. లాస్ట్ ఇయర్స్ సలార్ తో సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది కూలి మూవీతో పలకరించడానికి రెడీగా ఉంది . అలాగే ప్రజెంట్ ప్రభాస్ ఉన్న సినిమాల కమిట్మెంట్ ని చూస్తుంటే సలార్ సిక్వెల్ ఇప్పుడిప్పుడే మొదలయ్యే అవకాశం లేదు ..
ఆ సమయాన్ని విజయ్ 69 సినిమాకి ఇచ్చేసారని టాక్ కూడా నడుస్తుంది .. ఇదే క్రమంలో ఇప్పటికే దళపతి 69 సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. అలాంటప్పుడు శృతిహాసన్ చేసే రోల్ ఏంటి ? ఈమె కూడా హీరోయిన్గా కనిపిస్తారా ? లేకుంటే స్పెషల్గా ఆమె కోసం ఏమైనా కొత్త క్యారెక్టర్ తీసుకొస్తున్నారా .. అనే చర్చ కూడా జరుగుతుంది .. దాదాపు పదేళ్ల క్రితం విజయ్ శృతి జంటగా పులి సినిమాలో నటించారు. ఈ సంవత్సరం విజయ్ 69 తో పాటు ట్రైన్ మూవీ కూడా రిలీజ్ కానుంది ..విజయ్ సేతుపతితో కలిసి నటించిన ఈ మూవీ మీద కూడా కోలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి .. ఈ విధంగా 2025లో శృతి కంప్లీట్ గా కోలీవుడ్కే తన డేట్లు ఇచ్చేసారన్నమాట.