![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/nag-ashwin43e5e18a-d814-4b73-b15b-e7b33f25473c-415x250.jpg)
ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. నాగ్ అశ్వీన్ "కల్కి" సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే . అయితే దీనికి తిరిగి రెండో భాగం కూడా ఉంది. రెండో భాగం కూడా తెరకెక్కాలి. అయితే ఇప్పుడు అప్పట్లో ఈ పనులు కంప్లీట్ అయ్యేలా కనిపించట్లేదు. ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్లిపోతున్నాడు . ఈలోపు ప్రభాస్ కోసం వేచి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా వేరే సినిమాను తెరకెక్కించడమే బెటర్ అంటూ ఫిక్స్ అయ్యాడట నాగ్ అశ్వీన్.
అయితే ఈసారి ఫుల్ టు ఫుల్ ఫిమేల్ ఓరియంటెడ్ సబ్జెక్టుతో రాబోతున్నారట . అది కూడా అలియా భట్ ను హీరోయిన్గా చూస్ చేసుకున్నారట . ఇది ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఆయన రాసుకున్న స్టోరీ అంటూ తెలుస్తుంది . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది. నాగ్ అశ్వీన్ - రాజమౌళి హీరోయిన్ అలియా భట్ ని పట్టేసాడు అని.. ఇక రాజమౌళి పేరుని కూడా మర్చిపోయే స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తాడు అని .. ఓరేంజ్ లో ఫ్యాన్స్ ఆయన పేరుని బాగా ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో నాగ్ అశ్వీన్ - అలియా కాంబోలో రాబోతున్న మూవీ గురించి జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . నిజంగానే చాలా తక్కువ టైంలోనే స్టార్ స్టేటస్ సంపాదించేసుకున్నాడు నాగ్ అశ్వీన్ అంటూ ఆయనను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు ఫ్యాన్స్..!