వామ్మో.. సుకుమార్ లో ఇంత రొమాంటిక్ పర్సన్ ఉన్నాడా..? సినిమాకి తగ్గ హీరోయిన్ల ని చూస్ చేసుకోవడంలో సుకుమార్ తర్వాత నే ఎవరైనా అంటున్నారు జనాలు . రీసెంట్గా పుష్ప2 సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న సుకుమార్ ప్రజెంట్ రాంచరణ్ తో ఒక సినిమాకి కమిట్ అయిన విషయం మనందరికీ బాగా తెలిసిందే. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్ లోనే తెరకెక్కించబోతున్నారు . అంతేకాదు ఈ సినిమాని కూడా పూర్తిగా నాచురల్ గానే తెరకెక్కించబోతున్నారట .


మట్టి వాసన తెలిసేలా ఒక రియల్ ఇన్ సిడెంట్  ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిచబోతున్నారట.  కాగా ఈ సినిమాలో మొదటిగా హీరోయిన్గా సమంతని అనుకున్నారు అంటూ వార్తలు వినిపించాయి . ఇది రంగస్థలం 2గా తెరకెక్కబోతుంది అని అందుకే రంగస్థలం హీరోయిన్ ని ఇక్కడ పెట్టబోతున్నారు అని అంతా అనుకున్నారు . కానీ అసలు ఇది రంగస్థలం సినిమాకి సీక్వెల్ కాదు అంటూ క్లారిటీ వచ్చేసింది.  ఇది ఒక ఫుల్ నాచురల్ కాన్సెప్ట్ తో తెరకెక్కే  సినిమా .



కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా జాన్వి కపూర్ ని అనుకున్నారట.  కానీ ఆమె ఆల్రెడీ రామ్ చరణ్ తో  స్క్రీన్ షేర్ చేసుకుంటున్నా మూమెంట్లో సుకుమార్ తన సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ మళ్ళీ ఈ సినిమాలో రష్మిక మందన్నాని చూస్ చేసుకున్నారట . అంతేకాదు రష్మిక మందన్నా తో పాటు ఈ సినిమాలో మరొక హాట్ బ్యూటీ కూడా ఉంటుంది అంటూ సమాచారం అందుతుంది . ఆమె మరి ఎవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రద్ధా కపూర్ . సాహో సినిమాలో ప్రభాస్ తో ఎలా రొమాన్స్ చేసి కుర్రాళ్లకు హిట్ పెంచేస్తుందో అందరికీ తెలిసిందే . ఇప్పుడు సాహో బ్యూటీ రాంచరణ్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది అన్న వార్త హైలెట్గా మారాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: