శోభిత ధూళిపాళ్ల.. అంతకుముందు ఈ పేరుపై చాలా చాలా తక్కువ ట్రోలింగ్ జరిగేది . అసలు ఈమె అంటూ సోషల్ మీడియాలో పెద్దగా హైలైట్ అయ్యేదే కాదు . అడపాదడపా ఆమె సినిమాలు వెబ్ సిరీస్ లు రిలీజ్ అయినప్పుడు అందులో హాట్ సీన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఆమె గురించి మాట్లాడుకునే వాళ్ళు . ఎప్పుడైతే నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయో అప్పటినుంచి శోభిత ధూళిపాళ్ళ పేరు ఇండస్ట్రీలో ట్రెండ్ అయిపోతూ వస్తుంది . మరీ ముఖ్యంగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ పర్సన్స్ కి కూడా షాక్ ఇచ్చింది. 


సమంతను అంత ప్రాణంగా ప్రేమించిన నాగచైతన్య ఎందుకు ఆమెకు డివర్స్ ఇచ్చాడు అన్న విషయాన్ని ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు . అయితే సడన్గా శోభితో నిశ్చితార్ధం  చేసుకొని ఆ ఫోటోలు బయట పెట్టడంతో జనాలు షాక్ అయిపోయారు. నాగచైతన్యది దొంగ ప్రేమ అంటూ చాలా చాలా ట్రోల్ చేశారు . అయితే పలు ఇంటర్వ్యూలలో నాగచైతన్య తన లైఫ్ ఎలా ఉండాలి అనుకుంటున్నాను చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇద్దరు పిల్లలతో నా భార్యతో హ్యాపీగా ఒక ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అని రానా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు .



అయితే పెళ్లి తర్వాత శోభిత ల వెంటనే పిలల్ని ప్లాన్ చేసుకుంటుంది అని ఎంత అనుకున్నారు . ఎందుకంటే సమంత  ప్రెగ్నెన్సీ లేట్ చేసుకోవడం వల్లే విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అన్న వార్తలు కూడా వినిపించాయి . అయితే ఎవరు ఊహించని విధంగా శోభిత ధూళిపాళ్ల  కూడా సినిమాలను ఓకే చేసి ఆ సినిమాల సెట్స్ లో బిజీగా ముందుకు వెళ్తూ వచ్చింది . దీనితో ఇప్పుడు అప్పట్లో వీళ్లు పిల్లల్ని ప్లాన్ చేసుకునేలా లేరు అంటున్నారు ఫ్యాన్స్. అదే కనుక నిజమైతే నాగార్జునకి - నాగచైతన్యకి మరొక హెడేక్ స్టార్ట్ అయినట్లే.  మళ్లీ సోషల్ మీడియాలో ట్రోల్లింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. చూద్దాం మరి నాగార్జున ఎలాంటి డేసిషన్ తీసుకొని నాగచైతన్య - శొభిత పిల్లలను కన్నేలా  ప్లాన్ చేస్తాడో..???

మరింత సమాచారం తెలుసుకోండి: