బాలయ్య.. తన సినిమాల విషయంలో చాలా చాలా పక్కగా ఉంటాడు . కానీ హీరోయిన్ విషయంలో మాత్రం అస్సలు ఆలోచించడు. పూర్తిగా తన సినిమాలో హీరోయిన్లుగా ఎవరిని పెట్టుకోవాలి అనేది ఆ డైరెక్టర్ కి సినిమా ప్రొడ్యూసర్స్ కి వదిలేస్తూ ఉంటారు . వాళ్ళ వాళ్ళ కి తగ్గటు హీరోయిన్స్ ని చూస్ చేసుకుంటారులే అని బాలయ్య నమ్మకం . కధ - కంటెంట్ బాగుంటే సినిమాలో ఏ హీరో ఉన్న ఏ హీరోయిన్ ఉన్న జనాలు ఆదరిస్తారు అని ఎప్పుడూ కూడా చెబుతూ ఉంటారు . ప్రసెంట్ అఖండ 2 సినిమా ని సెట్స్ పైకి తీసుకొచ్చారు.


ఈ సినిమాతో మరొక 100 కోట్ల సినిమాని తన ఖాతాలో వేసుకోవడానికి రెడీగా ఉన్నాడు బాలయ్య.  అయితే ఈ సినిమాలో ఆల్రెడీ ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుంది . కాగా ఈ సినిమాలో మరొక హీరోయిన్ కూడా ఉంది అని ఆ క్యారెక్టర్ సినిమాకి హైలెట్ గా మారిపోతుంది అని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తూ వచ్చింది. కాగా ఈ సినిమాలో ఇప్పుడు ఆ క్యారెక్టర్ కోసం అన్షుని అనుకున్నారట.  ముందుగా ఈ క్యారెక్టర్ కోసం హీరోయిన్ నయనతారను అప్రోచ్ అయ్యారట.  ఆల్మోస్ట్ ఆల్ ఓకే అనుకున్న మూమెంట్లో "మజాకా" సినిమా రావడం ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం అందులో అన్షు నటన అద్భుతంగా ఉండడం.. మన్మధుడు సినిమా క్రేజ్ మరొకసారి ఆమె దక్కించుకోవడంతో సడన్గా మూవీ మేకర్స్ నయనతారను ఈ పాత్ర నుంచి తప్పిస్తూ అన్షును అప్రోచ్ అయి మరి ఈ పాత్రకు ఆమెను ఒప్పించేలా చేశారట .



అన్షు కూడా బాలయ్య సినిమాలో నటించడానికి ఒప్పుకుందట . ఈ పాత్ర సినిమానే తిరగరాసే క్యారెక్టర్ కావడం ఇక్కడ అన్షూ కెరియర్ ని హైలైట్ గా మార్చబోతుంది అంటున్నారు మేకర్స్ . కాగా బాలయ్య - అన్షూ కాంబోలో ఓ సినిమా వస్తుంది అని అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు జనాలు . అలాంటి ఒక కాంబో సెట్ అవ్వడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగానే ఉన్నారు . బోయపాటి శ్రీను తీసుకుంటున్న కొన్ని కొన్ని డెసిషన్స్ బాలయ్య కెరియర్ ఏదో లెవెల్ కి తీసుకెళ్ళి పోయాలానే ఉన్నాయి అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: