రాజమౌళి.. సినిమా ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బడా డైరెక్టర్ . రాజమౌళి గురించి మాట్లాడాలి అంటే గంటలు గంటలు చరిత్ర చెబుతూ ఉంటారు స్టార్స్.  ఏదైనా ఈవెంట్లో రాజమౌళి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయితే ఎంతసేపు రాజమౌళి గురించి వివరిస్తారో మన అందరికి తెలిసిందే. ఆయనను  ఓ రేంజ్ లో పొగిడేస్తారో అందరికీ తెలిసిన విషయమే . అలాంటి స్టార్ ఘనత అందుకున్నాడు రాజమౌళి . ప్రెసెంట్ రాజమౌళి - మహేష్ బాబును హీరోగా పెట్టి ఒక బిగ్ బడా ప్రాజెక్టు ను తెరకెక్కిస్తున్నాడు.
 

కాశీ చరిత్ర నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు లీకైన పిక్స్ ఆధారంగా తెలుస్తుంది . అయితే ఈ సినిమాలో మహేష్ బాబుని డ్యూయల్ షేడ్శ్ లో చూపించబోతున్నాడట . మహేష్ బాబు ఈ సినిమాలో చాలా చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు అంటూ లీకైన పిక్స్ ఆధారంగా తెలిసిపోతుంది.  కాగా  ఇలాంటి మూమెంట్లోనే రాజమౌళికి సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . ఎస్.ఎస్ రాజమౌళి చాలా చాలా స్ట్రాంగ్  పర్సన్.



అంత ఈజీగా ఎమోషనల్ అవ్వరు. కన్నీళ్లు పెట్టుకోరు . కానీ జూనియర్ ఎన్టీఆర్ నటించిన "నాన్నకు ప్రేమతో" సినిమా చూసిన తర్వాత మాత్రమే ఆయన చాలా ఎమోషనల్ గా మారిపోయారట.  రీజన్ ఏంటో తెలియదు కానీ ఆయన ఈ సినిమా చూసిన ప్రతిసారి తన తండ్రికి బాగా కనెక్ట్ అయిపోయాడట . అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ సినిమా పట్ల చాలా చాలా ఎమోషనల్ గా స్పందించారు.  ప్రతి ఒక్కరికి ఈ సినిమా బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయింది . 100 ఏనుగుల బలం ఉంది అని చెప్పుకునే రాజమౌళిని ఎమోషనల్ గా టచ్ చేసి కన్నీళ్లు పెట్టించిన వన్ అండ్ ఓన్లీ సినిమాగా "నాన్నకు ప్రేమతో" నిలిచిపోయింది . ఆ ఘనత సుకుమార్ కే దక్కింది . సుకుమార్ - రాజమౌళి మంచి ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి: