బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ కుర్రాళ్లకు ఫుల్ మిల్స్ ఇచ్చేసింది. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం వార్తలలో నిలుస్తుంది. తాజాగా మరోసారి ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ లో దిశా పటానీ మోడ్రన్ డ్రెస్ లో కనిపించింది. ఆ డ్రెస్ లో తన అందాలను చూపిస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ బ్యూటీ తన ఫోటోలను షేర్ చేసి కుర్రాళ్లను కట్టిపడేసింది. దిశా పటానీ తన అందంతో నిత్య వేరే హీరోయిన్స్ తో పోటీ పడుతూ ఉంటుంది. ఇక ఆ ఫోటోస్ ని చూసిన నెటిజన్స్ అబ్బబ్బా ఏం అందం ఏం అందం అని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు అయితే ఆ మెరుపులేంటి, వీకెండ్ కి మంచి హాట్ ట్రీట్ ఇచ్చింది అంటూ పెడుతున్నారు.
 
ఈమె ఎప్పుడు త‌న స్టైలిష్‌, హాట్ అవుట్‌ఫిట్స్‌తో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటూ ఉంటుంది. దిశా పటానీ, హీరో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో నటుడు వరుణ్ తేజ్ కి జోడీగా నటించింది. ఆ తర్వాత ఈమె టాలీవుడ్ లో ఏం నటించలేదు. ఈమె ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో నటిస్తుంది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ చాలానే బీజీ అయిపోయింది. ఈమె గతేడాది టాలీవుడ్ సినిమా కల్కి 2898 ఏడీ లో నటించి మరో హిట్ అందుకుంది.

 
దిశా పటానీ హిట్ లతో పాటుగా డిజాస్టర్ లను కూడా రుచి చూసింది. ప్రభాస్ కల్కి సినిమా సూపర్ హిట్ అందుకోగా.. సూర్యతో కలిసి నటించిన కంగువా సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యింది. అయినప్పటికీ ఈ అందాల భామకి మాత్రం ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. దిశా పటానీ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: