
హీరోయిన్ నిత్య మీనన్ అదేవిధంగా హీరో ప్రభాస్ కాంబోలో మిస్ అయిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ట్రెండ్ అవుతున్నాయి . ఆ సినిమా మరి ఏంటో కాదు . ప్రభాస్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సినిమా మిర్చి . మిర్చి సినిమాలో హీరోయిన్గా అనుష్క నటించింది. రెండవ హీరోయిన్గా గంగారిచో ఉపాధ్యాయ నటించింది. ఆ రోల్ కి తగిన న్యాయం చేసింది. నిజానికి ఈమె ప్లేస్ లో ముందుగా నిత్యామీనన్ అని అనుకున్నారట .
కానీ హైట్ వైజ్ అసలు మ్యాచ్ అవ్వదు అంటూ ఈ ఆఫర్ ను నిత్యామీనన్ చేతికి వెళ్ళనీకుండా రిజెక్ట్ చేసేసారట. ఒకవేళ వీళ్ళ కంబో సెట్ అయి ఉంటే మాత్రం చూడడానికి ఇబ్బందికరంగా ఉన్న నటన పరంగా మాత్రం ఇరగదీసేసి ఉండేవారు అంటున్నారు అభిమానులు . చూడాలి మరి ఫ్యూచర్ లోనైనా సరే వీళ్ళ కాంబోలో ఒక్క సినిమా అయినా వస్తుందేమో ..? ప్రజెంట్ ప్రభాస్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళుతున్నారు. నిత్యా మీనన్ పూర్తిగా తెలుగు సినిమాలను వదిలేసుకుంది..!