
ఇకపోతే కంగనా రనౌత్ ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఇటీవలే కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమా ఓటీటీలో మంచి హిట్ కొట్టింది. బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా 1975 లో ఇండియా ఎమర్జెన్సీ విధించిన ఘటనల ఆధారంగా రూపొందింది. ఈ సినిమా ఒక హిస్టోరీకల్ సినిమా. కంగనా రనౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో థియేటర్ లో విడుదల అయింది. ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాక హిట్ కొట్టకపోవడంతో ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి దాదాపు 2 నెలలు పట్టింది. ఈ సినిమా మార్చి 14 నుండి ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ప్లీక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే టాప్ వన్ లోకి వచ్చింది. ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి ఆదరణ సొంతం చేసుకుని మిలియన్ల వ్యూస్ ని సాధించింది.