
ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం .. ఈ సినిమా ని 2027 మార్చ్ 25 న రిలీజ్ చేయాలని ఆలోచనలో రాజమౌళి ఉన్నారట . ఇక ఇదే తేదీ న 2022 లో రిలీజ్ అయిన త్రిబుల్ ఆర్ ప్రపంచవ్యాప్తం గా సంచలన విజయం సాధించింది .. ఇక ఇప్పుడు ఇదే డేట్ రాజమౌళి కి ఎంతో ప్రత్యేకమైన సెంటిమెంట్ గా మారిపోయింది . ఇక ఇదే సెంటిమెంట్ తో రాజమౌళి , మహేష్ బాబు సినిమా ని కూడా రిలీజ్ చేయాల ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే లేటెస్ట్ ఏఐ టెక్నాలజీ తో యాక్షన్ అండ్ అడ్వెంచర్ ఎలిమెంట్స్ తో రూపొందుతు న్న ఈ సినిమా ని దాదాపు రూ . 1500 కోట్ల బడ్జెట్ తోతెరకెక్కిస్తున్నారు .. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు పెరిగిపోయాయి .. ఇక మరి మహేష్ , రాజమౌళి కాంబో బాక్సాఫీస్ దగ్గర ఇంకెన్ని సెన్సేషన్ క్రియేట్ చేసిందో చూడాలిలి .