వైసిపి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అవుతున్నారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి యువతను మోసం చేసిందని.. కల్తీ మద్యంతో ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణమైందని.. అధిక కరెంటు బిల్లు కారణంగా పేదలు చీకట్లోనే బ్రతికే పరిస్థితిని తీసుకువచ్చిందని.. జగన్ ప్రభుత్వ హయాంలో యువత మొత్తం గంజాయి మత్తులోనే ఊగుతుంది అంటూ వైసిపి ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు సిబిఎన్. అయితే ఇటీవలే ప్రచారంలో భాగంగా జగన్ ప్రభుత్వం పై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం జగన్ ఓడించేందుకు టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు కలిసాయి. ఇక వైసిపికి డిపాజిట్లు కూడా వస్తాయా.. యువత కర్నేర్ర చేస్తే జగన్ లండన్ కు పారిపోతారు.. మీరే చెప్పండి మీకు విధ్వంస పాలన కావాలా అభివృద్ధి పాలన కావాలా.. యువతకు ఉద్యోగాలు కావాలో లేకపోతే గంజాయి మత్తు కావాలో.. మీరే ఆలోచించుకోండి అంటూ టిడిపి అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.
వైసిపి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అవుతున్నారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి యువతను మోసం చేసిందని.. కల్తీ మద్యంతో ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణమైందని.. అధిక కరెంటు బిల్లు కారణంగా పేదలు చీకట్లోనే బ్రతికే పరిస్థితిని తీసుకువచ్చిందని.. జగన్ ప్రభుత్వ హయాంలో యువత మొత్తం గంజాయి మత్తులోనే ఊగుతుంది అంటూ వైసిపి ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు సిబిఎన్. అయితే ఇటీవలే ప్రచారంలో భాగంగా జగన్ ప్రభుత్వం పై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం జగన్ ఓడించేందుకు టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు కలిసాయి. ఇక వైసిపికి డిపాజిట్లు కూడా వస్తాయా.. యువత కర్నేర్ర చేస్తే జగన్ లండన్ కు పారిపోతారు.. మీరే చెప్పండి మీకు విధ్వంస పాలన కావాలా అభివృద్ధి పాలన కావాలా.. యువతకు ఉద్యోగాలు కావాలో లేకపోతే గంజాయి మత్తు కావాలో.. మీరే ఆలోచించుకోండి అంటూ టిడిపి అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.