గతంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఆ సమయంలోనే ఆయన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై సానుభూతి చూపించారు. ఆయన తనపై విమర్శలు చేసినా, ఎవరూ ఆయనపై ప్రతి విమర్శలు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉన్న ముద్రగడ ఇటీవల వైసీపీలో చేరారు. ఆ తర్వాత పవన్ను చులకనగా మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో మొలతాడు కట్టని వాళ్లు తనకు పోటీ కాదని పవన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పవన్ ఎలా గెలుస్తారో చూస్తానని శపథం చేశారు.
గతంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఆ సమయంలోనే ఆయన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై సానుభూతి చూపించారు. ఆయన తనపై విమర్శలు చేసినా, ఎవరూ ఆయనపై ప్రతి విమర్శలు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉన్న ముద్రగడ ఇటీవల వైసీపీలో చేరారు. ఆ తర్వాత పవన్ను చులకనగా మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో మొలతాడు కట్టని వాళ్లు తనకు పోటీ కాదని పవన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పవన్ ఎలా గెలుస్తారో చూస్తానని శపథం చేశారు.