మరొకవైపు కూటమి తరపున టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ బరిలోకి దిగారు.. పోటాపోటీగా ఎవరికి వారు ప్రచారాలు నిర్వహించి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.. మరి ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారు అనే విషయాన్ని తాజాగా వెళ్లడైన ఫలితాలు చూపెడుతున్నాయి.. మరి కదిరి నియోజకవర్గంలో అటు టిడిపి ఇటు వైసిపి ఎవరికి వారు అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఇక హోరా హోరీగా సాగిన ఈ పోరులో చివరిగా గెలిచింది ఎవరు అనే విషయానికి వస్తే..తాజాగా వెలువడిన కౌంటింగ్ ఫలితాలలో ఫైనల్ గా..6,225 ఓట్ల మెజారిటీతో టిడిపి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ విజయం సాధించారు.. ఎవరు ఊహించని విధంగా కదిరిలో టిడిపి సైకిల్ స్పీడుగా దూసుకుపోతోందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇక్కడ కూడా వైసిపి సీటు కోల్పోయింది. ఏది ఏమైనా వైసీపీకి ఇంత దారుణంగా సీట్లు పడిపోవడం నిజంగా ఒక రకంగా బాధాకరమని చెప్పవచ్చు మొత్తానికైతే టీడీపీ కూటమిలో భాగంగా 136 స్థానాల్లో ఆధిక్యత సాధించింది.
మరొకవైపు కూటమి తరపున టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ బరిలోకి దిగారు.. పోటాపోటీగా ఎవరికి వారు ప్రచారాలు నిర్వహించి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.. మరి ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారు అనే విషయాన్ని తాజాగా వెళ్లడైన ఫలితాలు చూపెడుతున్నాయి.. మరి కదిరి నియోజకవర్గంలో అటు టిడిపి ఇటు వైసిపి ఎవరికి వారు అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఇక హోరా హోరీగా సాగిన ఈ పోరులో చివరిగా గెలిచింది ఎవరు అనే విషయానికి వస్తే..తాజాగా వెలువడిన కౌంటింగ్ ఫలితాలలో ఫైనల్ గా..6,225 ఓట్ల మెజారిటీతో టిడిపి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ విజయం సాధించారు.. ఎవరు ఊహించని విధంగా కదిరిలో టిడిపి సైకిల్ స్పీడుగా దూసుకుపోతోందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇక్కడ కూడా వైసిపి సీటు కోల్పోయింది. ఏది ఏమైనా వైసీపీకి ఇంత దారుణంగా సీట్లు పడిపోవడం నిజంగా ఒక రకంగా బాధాకరమని చెప్పవచ్చు మొత్తానికైతే టీడీపీ కూటమిలో భాగంగా 136 స్థానాల్లో ఆధిక్యత సాధించింది.