2024 ఎన్నికల్లో భాగంగా టిడిపి తరఫున కురవ సామాజిక వర్గానికి చెందిన ఎస్ సవిత బరిలోకి దిగగా.. వైసీపీ తరఫున మంత్రి వి ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉషశ్రీ చరణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఉషశ్రీ బీసీ, కురబ సామాజిక వర్గానికి చెందిన ఈమె.. ఒకప్పుడు టిడిపి మహిళా విభాగంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసింది. 2014లో టిడిపిని వీడి వైసీపీలో చేరి 2019లో వైసీపీ నుంచి కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా గెలిచింది. మరోవైపు టిడిపి తరఫున ఎస్ .సవిత విషయానికి వస్తే.. కురుబ సామాజిక వర్గానికి చెందిన ఈమె మాజీ మంత్రి మాజీ ఎంపీ ఎస్ రామచంద్రారెడ్డి కుమార్తె.. ఈమె గతంలో కురవ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ గా పనిచేసింది .ఇక ఎస్ ఆర్ ఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా ఇప్పటికీ కొనసాగిస్తోంది.
ఇక్కడ బిసి ఓట్లు ప్రధానంగా వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పరిగి ,పెనుగొండ ,గోరంట్ల ,రొద్దం, సోమందేపల్లి మండలాలు పెనుగొండ నియోజకవర్గంలోకి వస్తాయి.. ఇక పెనుగొండ నియోజకవర్గంలో సవిత, ఉషశ్రీ చరణ్ నువ్వా నేనా అంటూ పోటీపడి మరి ప్రచారాలు నిర్వహించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉషశ్రీ చరణ్ కంటే పెనుగొండ నియోజకవర్గానికి చెందిన సవితాకే స్థానికంగా బలాబలాలు ఎక్కువ ఉన్నాయి. పైగా సవిత గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ వార్తలు రాగా తాజాగా వెలువడిన ఫైనల్ కౌంటింగ్లో.. ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉషశ్రీ చరణ్ మీద.. సవితమ్మ 113832 ఓట్ల తేడాతో గెలిచింది..