పులివెందుల నియోజవకర్గంలో కూడా జగన్కు మెజార్టీ 30-40 వేల రేంజ్ లో తగ్గింది. జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప వైసీపీ కేబినెట్లోని మంత్రులందరూ చిత్తుచిత్తుగా ఓడిపోయారు. ఒకసారి వైసీపీ గెలిచినా 11 స్థానాలేవో తెలుసుకుందాం.
* వైసీపీ గెలిచిన 11 అసెంబ్లీ స్థానాలు..
* పులివెందులలో 61,687 ఓట్ల మెజార్టీతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుపొందారు.
* బద్వేలులో 18,567 ఓట్ల మెజార్టీతో దాసరి సుధ ఘన విజయం సాధించారు.
* పుంగనూరులో 6,095 ఓట్ల మెజార్టీతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి గెలిచారు.
* మంత్రాలయంలో 12,805 ఓట్ల మెజార్టీతో వె.బాలనాగిరెడ్డి విన్ అయ్యారు.
* ఆలూరులో 2,831 ఓట్ల మెజార్టీతో బూసినే విరూపాక్షి గెలిచారు.
* యర్రగొండపాలెం (ఎస్సీ)లో 5,200 ఓట్ల మెజార్టీతో తాటిపత్రి చంద్రశేఖర్ విన్ అయ్యారు.
* అరకు (ఎస్టీ)లో 31,877 ఓట్ల మెజార్టీతో రేగం మత్స్యలింగం విజయం సాధించారు.
* పాడేరు (ఎస్టీ)లో 19,338 మత్స్యరాస విశ్వేశ్వరరాజు
* రాజంపేటలో ఆకేపాటి అమర్నాథ్రెడ్డి 7,016 ఓట్ల మార్జిన్ తో విన్ అయ్యారు.
* తంబళ్లపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి (10,103 ఓట్ల మెజార్టీ) గెలుపు
* దర్శిలో బూచేపల్లి శివప్రసాద్రెడ్డి (2,456 ఓట్ల మెజార్టీ) గెలుపు.