ఇటీవల... సి. రామచంద్రయ్య, షేక్ ఇక్బాల్ వైసిపి పార్టీని వీడటంతో... వారిపై వేటు వేసింది అధిష్టానం. ఈ తరుణంలోనే... రామ చంద్రయ్య, షేక్ ఇక్బాల్ పై మండలి చైర్మన్ అనర్హత వేటు కూడా వేసింది. దీంతో ఈ రెండు స్థానాలకు ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతుంది. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం కూటమి... ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునే ఛాన్స్ ఉన్నట్లు... రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల... సి. రామచంద్రయ్య, షేక్ ఇక్బాల్ వైసిపి పార్టీని వీడటంతో... వారిపై వేటు వేసింది అధిష్టానం. ఈ తరుణంలోనే... రామ చంద్రయ్య, షేక్ ఇక్బాల్ పై మండలి చైర్మన్ అనర్హత వేటు కూడా వేసింది. దీంతో ఈ రెండు స్థానాలకు ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతుంది. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం కూటమి... ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునే ఛాన్స్ ఉన్నట్లు... రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.