జగ్గారెడ్డి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు ఉంది... జగ్గారెడ్డి పెరిగింది RSS లో.. ఆయన మొదట గెలిచింది బీజేపీ నుంచే అంటూ స్పష్టం చేశారు బీజేపీ ఎంపి రఘునందన్ రావు. నీట్ పరీక్ష పై ప్రతిపక్షాలు బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. కోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం అన్ని వివరాలు ఉంచబోతోందని చెప్పారు. మెదక్ కు ఇందిరమ్మ రాకముందే BHEL, ఇక్రిశాట్ వచ్చాయి.... సమ్మిళితంగా మెదక్ ను డెవలప్ చేస్తానని హామీ ఇచ్చారు బీజేపీ ఎంపి రఘునందన్ రావు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని చెప్పారు.
జగ్గారెడ్డి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు ఉంది... జగ్గారెడ్డి పెరిగింది RSS లో.. ఆయన మొదట గెలిచింది బీజేపీ నుంచే అంటూ స్పష్టం చేశారు బీజేపీ ఎంపి రఘునందన్ రావు. నీట్ పరీక్ష పై ప్రతిపక్షాలు బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. కోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం అన్ని వివరాలు ఉంచబోతోందని చెప్పారు. మెదక్ కు ఇందిరమ్మ రాకముందే BHEL, ఇక్రిశాట్ వచ్చాయి.... సమ్మిళితంగా మెదక్ ను డెవలప్ చేస్తానని హామీ ఇచ్చారు బీజేపీ ఎంపి రఘునందన్ రావు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తామని చెప్పారు.