కానీ మోడీ ప్రభుత్వ ఆగడాలను భరించలేని భారత ప్రజలు... ఓటు కాంగ్రెస్ వైపు వేశారు. దీంతో అనూహ్యంగా ఇండియా కూటమి బలంగా ఏర్పడింది. అయితే తక్కువ సీట్లు వచ్చిన బిజెపి పార్టీ... తమ మిత్రపక్షాలతో ముచ్చటగా మూడవసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 16 స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ... ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన సంగతి మనందరికీ తెలిసిందే.
కానీ మోడీ ప్రభుత్వ ఆగడాలను భరించలేని భారత ప్రజలు... ఓటు కాంగ్రెస్ వైపు వేశారు. దీంతో అనూహ్యంగా ఇండియా కూటమి బలంగా ఏర్పడింది. అయితే తక్కువ సీట్లు వచ్చిన బిజెపి పార్టీ... తమ మిత్రపక్షాలతో ముచ్చటగా మూడవసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 16 స్థానాలు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ... ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన సంగతి మనందరికీ తెలిసిందే.