![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_analysis/aara-masthanb8c2a0df-c346-434a-915e-949a203f2b2c-415x250.jpg)
తన సర్వేలు ఇప్పటికే చాలా నిజమయ్యాయని.. ఈసారి కూడా వైసిపి కచ్చితంగా అధికారంలోకి రాబోతుందని... కరాకండిగా తేల్చి చెప్పారు. జూన్ 4వ తేదీన ఫలితాలు రాగానే... ఆరా మస్తాన్ సర్వే రిపోర్టు అట్టర్ ప్లాప్ అయింది. కేకే సర్వే మాత్రం... చెప్పినట్లుగానే ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. వైసిపికి 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. దీంతో అప్పటి నుంచి ఆరా మస్తాన్ ఇక్కడ కనిపించలేదు.
తాజాగా... మారా మస్తాన్ ఇంటర్వ్యూ సంపాదించారు జఫర్. ఈ సందర్భంగా... ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆరా మస్తాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటివరకు... జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ పనిచేయలేదని... ఆయనను కలవలేదని... భగవద్గీత అలాగే ఖురాన్ గ్రంథాలపై ప్రమాణం చేసి మరీ చెప్పారు. గత ఐదు సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీకి తాను పనిచేసినట్లు ఆరా మస్తాన్ వెల్లడించారు. దానికోసం టిడిపి డబ్బులు కూడా ఇచ్చిందని ఆయన తెలిపారు.