ఇదిలా ఉండగా.... బీఆర్ఎస్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీలు మారారు. అర్ధరాత్రి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. బసవరాజు సారయ్య, భాను ప్రసాద్ రావు, దండే విఠల్, ఎగ్గె మల్లేశం, ప్రభాకర్ రావు, దయానంద్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ బలం 12కి పెరిగింది. ఇప్పటివరకు ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు మారారు. ఇక ఇప్పుడు అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కూడా కాంగ్రెస్ లోకి వెళుతున్నారు.
ఇదిలా ఉండగా.... బీఆర్ఎస్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీలు మారారు. అర్ధరాత్రి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. బసవరాజు సారయ్య, భాను ప్రసాద్ రావు, దండే విఠల్, ఎగ్గె మల్లేశం, ప్రభాకర్ రావు, దయానంద్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ బలం 12కి పెరిగింది. ఇప్పటివరకు ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు మారారు. ఇక ఇప్పుడు అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కూడా కాంగ్రెస్ లోకి వెళుతున్నారు.