అగ్రిగోల్డ్ భూ వివాదంపై మాజీ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ భూ వివాదంపై మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు జోగి రమేష్. సీఐడీ సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూములు ఎలా అమ్ముతారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. సీజ్ చేసిన భూమి నెంబర్ పై అమ్మకాలు జరగవని స్పష్టం చేశారు. నేను కొన్న భూములు పేపర్ ప్రకటన ఇచ్చి సర్వే చేసి రిజిస్ట్రేషన్ చేసారని తెలిపారు.
అగ్రిగోల్డ్ భూ వివాదంపై మాజీ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ భూ వివాదంపై మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు జోగి రమేష్. సీఐడీ సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూములు ఎలా అమ్ముతారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. సీజ్ చేసిన భూమి నెంబర్ పై అమ్మకాలు జరగవని స్పష్టం చేశారు. నేను కొన్న భూములు పేపర్ ప్రకటన ఇచ్చి సర్వే చేసి రిజిస్ట్రేషన్ చేసారని తెలిపారు.