ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ అంశం మీద ప్రెస్ మీట్ పెట్టండి అంటే.. డీటెయిల్స్ ఇస్తామని చెప్పినప్పటికీ పట్టించుకునే వారే కరువయ్యారు. మాట విని ప్రెస్ కాన్ఫిడెన్స్ పెట్టినటువంటి వాళ్ళు 10 శాతం మంది ఉంటే.. ఇప్పుడే ఎందుకని మరి కొంతమంది మాట్లాడకుండా ఉండేవారు.. 90 శాతం మంది ఉన్నారట. అయితే అందుకు కాస్త సమయం పడుతుందని చెప్పవచ్చు.. టిడిపి పార్టీకి కూడా వెంటనే రాలేదు.. గంటా శ్రీనివాసరావు లాంటి సీనియర్ నేతలు మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోందని చెప్పాకే చాలామంది హడావిడి చేశారు.
చాలా కాలం పాటు సైలెంట్ గా ఉన్నది.. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే.. లోకల్ గా తమని ఉచ్చు బిగిస్తారని భయం కూడా ఉంటుంది.. ఎందుకంటే అప్పుడు ఎంత పెద్ద మంత్రి అయినా కూడా ఇప్పుడు మాజీనే అవుతారు కదా.. కనీసం ఎమ్మెల్యే కూడా కానీ మనిషి అవుతారు. కానీ ఇప్పట్లో వైసీపీ నేతలు మాట్లాడే పరిస్థితి అయితే చాలా తక్కువగానే ఉంటుంది ఈ పరిస్థితులని సర్ది మునగాలి అంటే మరో రెండు సంవత్సరాలు పడుతుంది.