ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం ప్రస్తుతం కష్టాల్లో ఉంది. రాజధాని లేక సతమతమౌవుతున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని వరదలు కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ నగరం మునిగిపోయి.. కోట్లల్లో నష్టం జరిగింది. ఇలాంటి తరుణంలోనే... ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం కు అండగా నిలిచారు లలిత జ్యూయెలర్స్ ఎండీ కిరణ్‌ కుమార్‌.  ఏకంగా కోటి రూపాయలు ఇచ్చి...ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం కు అండగా నిలిచారు లలిత జ్యూయెలర్స్ ఎండీ కిరణ్‌ కుమార్‌.  


ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం సహయ నిధికి విరాళాల వెల్లువ వస్తున్న సంగతి  అందరికీ తెలిసిందే. వరద సాయం కోసం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతనిస్తూ ఇప్పటికే వివిధ వర్గాల నుంచి విరాళాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలోనే.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుకు సాయం చేశారు  లలిత జ్యూయెలర్స్ ఎండీ కిరణ్‌ కుమార్‌. ఏకంగా కోటి విరాళ చెక్‌ ను చంద్రబాబు నాయుడుకు  లలిత జ్యూయెలర్స్ ఎండీ కిరణ్‌ కుమార్‌... అందించడం జరిగింది.


లలిత జ్యూయెలర్స్ ఎండీ కిరణ్‌ కుమార్‌... తో పాటు... అంగర రామ్మోహన్, బెస్ట్ అగ్రో లైఫ్ యాజమాన్యం కూడా సాయం చేశాయి. రూ. 5 లక్షలు చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం ఇచ్చాయి రెండు కంపెనీలు.  ఈ తరుణంలోనే... ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు పై లలిత జ్యూయెలర్స్ ఎండీ కిరణ్‌ కుమార్‌... సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఏపీలో భారీ వర్షాలు 6 లక్షల మంది ప్రజలపై ప్రభావం చూపించిందని వెల్లడించారు లలిత జ్యూయెలర్స్ ఎండీ కిరణ్‌ కుమార్‌.   సీఎం చంద్రబాబు 74 ఏళ్ల వయసులో చాలా కష్ట పడతున్నారని ప్రశంసించారు లలిత జ్యూయెలర్స్ ఎండీ కిరణ్‌ కుమార్‌.  

ప్రజలకు మనం చేసే సాయం మరింత ఉపయెగపడుతుందన్నారు. ఎవరి శక్తిని బట్టి అందరూ సాయం చేయాలని స్పష్టం చేశారు. ఇలాంటి సమయాల్లో  సాయం చేయకుంటే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఉపయేగం లేదన్నారు లలిత జ్యూయెలర్స్ ఎండీ కిరణ్‌ కుమార్‌.  ఇక అటు వరద బాధితులకు చిన్నారి విద్యార్థుల విరాళం, ఇతరుల పై సీఎం నారా చంద్రబాబు అభినందనలు జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: