![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_analysis/vijayasai-reddye0d19fd4-6b95-42a0-b009-f8cd9dc0f03a-415x250.jpg)
ఇందులో భాగంగానే విజయ సాయి రెడ్డి... పదవిని మరో కీలక నేతతో భర్తీ చేయాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. వైసీపీ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా, అలాగే పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అన్నట్లుగా విజయసాయిరెడ్డి ఎదగడం జరిగింది. అయితే అలాంటి పెద్ద స్థాయి లీడర్ బయటికి వెళ్లడం ఇటీవల మనం చూసాం.
మరో రెండు రోజుల్లో పేర్ని నానికి సంబంధించిన అప్డేట్ రాబోతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇదే ప్రచారం జరుగుతోంది. ఇది ఇలా ఉండగా ఇటీవల కాలంలోనే.... వైసిపి పార్టీ అలాగే రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.... పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసి... ఇప్పుడు... వ్యవసాయం చేసుకుంటున్నారు సాయి రెడ్డి.