
పోసాని కృష్ణ మురళి కానీ ఇప్పుడు అరెస్ట్ అయినకి ఎవరు అలా చెప్పింది లేదు.. మొట్టమొదటిసారి ఇన్ని రోజుల తరువాత పోసాని మురళి అని తను ఏమి చెప్పట్లేదని.. ఒక కేస్ అయిపోయిందంటున్నారు ఇంకొకసారి అంటున్నారు నడవలేని పరిస్థితులలో తాను తయారైపోయాను అంటూ.. ఒక కేసు పూర్తయిన తర్వాత మరొక కేసులోకి తీసుకు వెళ్తున్నామని చెబుతున్నారు.. ఆకేస్ పూర్తయింది అంటే మరొక కేసులోకి తీసుకువెళ్తున్నారు..
అసలు ఏ విషయము కూడా చెప్పట్లేదు కేవలం వేధిస్తున్నారంటూ.. మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారంటూ తెలియజేశారట.. అయితే ఈ విషయాన్ని పోసాని కృష్ణ మురళి చెప్పినటువంటి ఈ వాంగమూలం నేపథ్యంలో వీటిని నమోదు చేశారట. అదే సందర్భంలో జైలుకైతే తరలించడం జరిగిందట పోసానిని. మరి రాబోయే రోజుల్లో మరింత ఏం చేస్తారన్నది చూడాలి మళ్ళీ.. వైసిపి నేతలు ,కార్యకర్తలు అధికారం ఎవరిది కూడా ఒక వైపే ఉండదని కచ్చితంగా వైసీపీ పార్టీ గెలుస్తుందని.. ఇలా ఇబ్బంది పెట్టిన వారందరినీ కూడా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ చట్టపరంగా శిక్షిస్తామంటూ వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.