వైయస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైయస్ వికానంద రెడ్డి మా సొంత బాబాయ్ ఆయనతో మా  అనుబంధం వెలకట్టలేనిది .. జగన్ బ్యాచ్ ఆయన హత్య తర్వాత కథలు కథలుగా ఆయన మీద వ్యాసాలు కూడా రాసి ప్రజలకు చెప్పారు .. అయితే అప్పట్లో వైయస్ అవినాష్ రెడ్డి ఓ విగ్రహం కూడా కడపలో ఆవిష్కరించారు .. అయితే ఇప్పుడు ఆయన వర్ధంతి వస్తే మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనకు నివాళులు అర్పించలేదు .. అలాగే పులివెందులలో ఆయన సమాధి వ‌ద్ద‌ ఆయన కూతురు అల్లుడు మాత్రమే ఆయనకు నివాళులు అర్పించారు .  వైయస్ కుటుంబంలో కొంతమంది వ్యక్తులు మాత్రమే ఈ నివాళులు పాల్గొన్నారు .  జగన్ తో పాటు అవినాష్ రెడ్డికి సన్నిహితంగా ఉండే మరెవరు ఇందులో ఎక్కడ కనిపించలేదు .


ఇక వివేకానంద రెడ్డి చనిపోయారు .. ఆయన చనిపోయే వరకు ఆయనతో అనుబంధం ఉంటే కనీసం నివాళులైనా అర్పించేవారు కదా .  అలాంటి పని చేయలేదు .  వైయస్ కుటుంబానికి పెద్దగా మారి కుటుంబాన్ని చిన్నపిన్నం చేసిన జగన్ రెడ్డి వ్యక్తిత్వం అలాంటిది కాదు .. ఆయన వైయ‌స్‌ వివేకానంద రెడ్డికి ఎందుకు వ్యతిరేకంగా మారారో వారికే తెలియాలి .. ఆయనను ఎంపీ పదవికి రాజీనామా చేయాలని  కొట్టాలన్న ప్ర‌చ‌రం కూడా జరిగింది .. ఇక అలా చివరికి ఆయన ఆత్మహత్య విషయంలో పలు ఆరోపణలు కూడా జగన్ ఎదుర్కొంటున్నాడు .


ఇక వైయస్ సునీత తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడేలా గత ఆరు సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే వస్తున్నారు .. అయితే చివరకు ఆమె పైనే తన తండ్రి హత్య ఆరోపణలు వస్తున్నాయి .. ఇంత నీచ క్రూరమైన మైండ్ సెట్ ఉన్నవారితో సునీత యుద్ధం చేస్తున్నారు .. ఇక వారు వివేకానంద రెడ్డికి నివాళులు అర్పించడం .. గౌరవం ఇస్తారని కోవటం చూసేవార‌కి అత్యాశ అవుతుంది .. అయితే ఇప్పుడు ఇలా వ్యవహరించడం ద్వారా వివేకా కేసులో వారి పాత్ర పై మరింత అనుమానాలు బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: