ఒక బ్రాహ్మణుని భార్య, స్త్రీ శిశువునుకని, చనిపోయినందున మరల ఆ విప్రుడు వివాహమాడెను. రెండవ భార్య కాపురమునకు వచ్చునప్పటికి సవతికుమార్తె పెండ్లి యీడునకు వచ్చినది. తండ్రి ఆమెకు వివాహం చేసి అత్తవారింటికి పంపునపుడామె తన వెంట చిన్నతనం నుండి పూజించుకొనుచున్న లక్ష్మీవిగ్రహమును గొనిపోయినది.