ఈ క్రమంలోనే వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన టీమ్ ఇండియా పై ఇప్పటికీ కూడా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఇక టి20 వరల్డ్ కప్ గురించి ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే టీ20 వరల్డ్ కప్ నిర్వహణలో భారీ ఫ్రాడ్ జరిగినట్లు ఐసిసి గుర్తించింది. తొలిసారి అమెరికా టి20 వరల్డ్ కప్ కి ఆతిథ్యం ఇచ్చింది అన్న విషయం తెలిసిందే అయితే ఈ టోర్నీ కోసం ఏకంగా కొత్త క్రికెట్ స్టేడియాన్ని నిర్మించింది. అమెరికా తో పాటు వెస్టిండీస్ కూడా సంయుక్తంగా ఈ టి20 వరల్డ్ కప్ టోర్నినీ నిర్వహించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టోర్నీలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందట. ఐసీసీ కి 165 కోట్లకు పైగా నష్టం వాటిలినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన టీమ్ ఇండియా పై ఇప్పటికీ కూడా ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఇక టి20 వరల్డ్ కప్ గురించి ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే టీ20 వరల్డ్ కప్ నిర్వహణలో భారీ ఫ్రాడ్ జరిగినట్లు ఐసిసి గుర్తించింది. తొలిసారి అమెరికా టి20 వరల్డ్ కప్ కి ఆతిథ్యం ఇచ్చింది అన్న విషయం తెలిసిందే అయితే ఈ టోర్నీ కోసం ఏకంగా కొత్త క్రికెట్ స్టేడియాన్ని నిర్మించింది. అమెరికా తో పాటు వెస్టిండీస్ కూడా సంయుక్తంగా ఈ టి20 వరల్డ్ కప్ టోర్నినీ నిర్వహించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టోర్నీలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందట. ఐసీసీ కి 165 కోట్లకు పైగా నష్టం వాటిలినట్లు తెలుస్తోంది.