
2025 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ విజేతకు భారీగానే డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయట.. ఛాంపియన్ ట్రోఫీ ప్రైజ్ మనీ 60.6 కోట్ల రూపాయలు ఉంటుందట. అయితే ఈ టోర్నీలో పాల్గొన్నటువంటి ప్రతి చెట్టుకి కూడా 1.08 కోట్ల రూపాయలు ఇస్తారట అలాగే గ్రూప్ స్టేజిలో విజయం సాధించిన ప్రతి జట్టుకు 29.5 లక్షల రూపాయలు అందుతాయట. అలాగే న్యూజిలాండ్ కు రెండు మ్యాచ్లు గెలిచింది. కాబట్టి ఆ జట్టుకి సైతం 59 లక్షల రూపాయల వరకు వస్తాయట. టీమిండియా మొత్తం మూడు మ్యాచ్లు గెలిచింది కాబట్టి మొత్తం మీద 88 లక్షలు వస్తాయి.
ఇక ప్రైజ్ మనీ లో మిగిలిన డబ్బులు 30 కోట్లకు పైగా ఫైనల్ విన్నర్ రన్నర్లకు అందుకుంటారట.. ఫైనల్లో గెలిచిన మ్యాచ్ కి 19.49 కోట్ల రూపాయలు అందుకుంటారట. ఫైనల్ లో ఓడి రన్నర్గా గెలిచిన జట్టుకి 9.74 కోట్ల రూపాయలు ఇస్తారు.. ఒకవేళ ఇండియా ఫైనల్ లో గెలిస్తే ఈ టోర్నీ ని ఆర్డినందుకు 21.4 కోట్లు అందుకుంటుంది ఒకవేళ న్యూజిలాండ్ గెలిస్తే 21.1 కోట్ల రూపాయలు తీసుకువెళ్తారట. మరి అసలు ఏంటన్నది రేపటి రోజున తెలియబోతోంది.