ఇక ప్రెసెంట్ ఈ కార్యక్రమానికి రెండో సీజన్ ప్రసారమవుతుంది . ఈ షో కి శేఖర్ మాస్టర్ అండ్ క్రేజీ బ్యూటీ హన్సిక మరో డాన్స్ మాస్టర్ గణేష్ మాస్టర్ జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు . ఇక తాజాగా ఢీ సెలబ్రిటీస్ సీజన్ 2 నుంచి ఓ ప్రోమో విడుదల చేశారు . అయితే ఈ ప్రోమోలో జబర్దస్త్ హైపర్ ఆది తనదైన పంచులతో నవ్వులు వర్షం కురిపించారు . అనంతరం ఒక్కొక్కరు తమ పర్ఫామెన్స్ ను కనబరిచారు . ఇంతలో ఓ కంటెస్టెంట్ డాన్స్ చేస్తూ హఠాత్తుగా ఆగిపోయాడు . అందరూ షాక్ అయ్యా .
కారణం ఏంటని పక్కనే ఉన్న డాన్సర్ గురించి ఆగిపోయాడు అంటూ సమాధానం చెప్పాడు . దీంతో ఒక్కసారిగా శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు . శేఖర్ మాస్టర్ స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్నారు . డాన్స్ అంటే తనకు ఎంతో ఇష్టమో ఆయన తన కన్నీళ్ళతో చెప్పారు. మేము మేము డాన్సర్స్ కాదా మాకు డాన్స్ తప్ప మరొకటి రాదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు . అసలు మ్యాటర్ ఏంటో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వాచ్ చేయాల్సిందే .